ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో..వింజమూరు మండలం లో టిడిపి సభ్యత్వం కార్డులు పంపిణీ..!

44 బూతులకు సంబంధించి తొమ్మిది వేల 30 సభ్యత్వం కార్డులను పంపిణీ చేసిన మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి..!

మనన్యూస్,వింజమూరు:తెలుగుదేశం పార్టీ ప్రతిష్మాత్మకంగా చేపట్టిన టిడిపి సభ్యత్వం ఉదయగిరి నియోజకవర్గంలో సుమారు లక్ష కు చేరుకుంది. ఆన్లైన్ ద్వారా సభ్యత్వం చేసుకున్న వారికి టిడిపి జాతీయ పార్టీ కార్యాలయం నుండి, నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయానికి చేరుకున్న సభ్యత్వం కార్డులను మండలాల వారిగా పంపిణీ చేయాలని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం సిబ్బంది, అంకబాబు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ ల ఆధ్వర్యంలో వింజమూరు లోని తెలుగుదేశం మండల పార్టీ కార్యాలయం నందు ఆదివారం క్లస్టర్ ఇంచార్జ్ యూనిట్ బూత్ ఇంచార్జ్ లకు బూతుల వారీగా పంపిణీ చేశారు. మండలానికి సంబంధించి సుమారు 9 వేల 30 కార్డులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ బూత్ ఇంచార్జ్ లు సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి కార్డులను అందజేయాలని తెలిపారు. ఈ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చే సమయంలో వీటిని ధరించి రావాలన్నారు. సభ్యత్వం కార్డుల ద్వారా పార్టీ ప్రతి కార్యకర్తకు లబ్ధి చేకూరే విధంగా ఇన్సూరెన్స్ చేయడం జరిగిందని ఇది వారి కుటుంబానికి ఎంతో భరోసాగా ఉంటుందని తెలిపారు. నిర్లక్ష్యం వహించకుండా కార్డులను పంపిణీ చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి సీనియర్ నాయకులు గువ్వల కృష్ణారెడ్డి మంచాల శ్రీనివాసులు నాయుడు పాములపాటి మాల్యాద్రి దాట్ల కృష్ణారెడ్డి వనిపెంట సుబ్బారెడ్డి నీలం పెరుమాళ్ళ ఏగినేని శ్రీనివాసులు నాయుడు గురజాల వాసు నాయుడు కొండపల్లి వెంకటేశ్వర్లు నాయుడు అనుచూరీ శ్రీనివాసులు దంతులూరి కృష్ణయ్య నాయుడు నూతలపాటి జయలక్ష్మి ఓంకారం వేణుగోపాల్ పల్లా మధు నరేంద్ర దుద్దుగుంట శ్రీనివాసులు మల్లికార్జున పల్లాపు అంకయ్య పెద్దబ్బయ్య రవి జయన్న గంగపట్ల హజరత్ భూదాల ప్రేమ దాస్ మాధవ రఘు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..