ప్రజా వేదిక కు అధికారులు డుమ్మా

మనన్యూస్,ఉదయగిరి:మండల కేంద్రమైన ఉదయగిరి లో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమానికి అధికారుల డుమ్మా
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉదయగిరి అధికారులు ప్రవర్తిస్తున్న తీరు అర్జులు చేత పట్టుకొని పడిగాపులు కాస్తున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అధికారులను పలుమార్లు మందలించిన కూడా తమ విధివిధానాలు ఎలాంటి మార్పులు చేసుకోవటానికి వారికి ఇష్టం లేనట్లు ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు,శిశు సంక్షేమ శాఖ అధికారులు.. విద్యుత్ శాఖ అధికారులు.. పంచాయతీరాజ్ శాఖ అధికారులు.. ఇరిగేషన్ శాఖ అధికారులు.. ఆర్డబ్ల్యూఎస్ శాఖ.. విద్యాశాఖ.. వెలుగు శాఖ అధికారులు.. సంబంధించిన అధికారులు కార్యక్రమానికి గైరాజరవడంతో అర్జీలు పట్టుకొని వచ్చిన ప్రజలు తాసిల్దార్ కార్యాలయంలోని చెట్ల కింద పడి కాపులు కాస్తూ ఎదురుచూస్తున్నారు..
జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను బేకాతరు చేస్తూ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఉన్నత అధికారులకు సైతం ఇస్మాయానికి గురిచేస్తుంది

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..