స్త్రీలు విద్యావంతులైతేసమాజమంతా సిరిసంపదలే..మహిళా టీచర్లకు ఘన సన్మానం

మనన్యూస్:తిరుపతి, ప్రపంచంలో మహిళలు విద్యావంతులైతే సమాజం మొత్తం సిరిసంపదలేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం జీవకోన జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది.హెడ్మాస్టర్ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తిరుపతి రామకృష్ణ మఠం స్వామీ సత్వస్తనంద మహారాజు చిన్నారులను ఉపాధ్యాయులను ఆశీర్వదించారు.ఆధ్యాత్మిక భావాలు,హిందూ భావజాలాలు, సనాతన ధర్మాల గురించి చిన్నతనం నుంచే తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.స్థానిక వ్యక్తిత్వ వికాస నిపుణులు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లోని నిగూఢమైన శక్తిని వెలికి తీసి వారి ప్రగతికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలి అన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో టీచర్లను ఘనంగా సన్మానించి,పుస్తక ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో జి వెంకటేశ్వర్లు,చైతన్య విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..