ఉపాధ్యాయులకు బోధ నేతర కార్యక్రమాలు తప్పించాలి
మన న్యూస్ చిత్తూరు :- కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్న…. అసంబద్ధ నిర్ణయాలైన అపార్ కార్డుల నమోదు, నిరంతరం ఏదో ఒక బోధ నేతర కార్యక్రమం పేరుతో విలువైన బోధన…
తిరుమల,తిరుచానూరు ఆలయాలకు13 టన్నుల కూరగాయల వితరణ
మన న్యూస్ చిత్తూరు:-చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం మూడు టన్నుల కూరగాయలను తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వర్షిక బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తుల అన్నదానం కొరకు ఈ కూరగాయలను ఉపయోగిస్తారు . ఈ కూరగాయల దాతలుగా ఎన్నారై యూఎస్ఏ చెందిన సురేష్,…
రేషన్ డిపో ఆడారిపాడులో ఏర్పాటు చేయాలి
మోదుగ పంచాయతీ గిరిజన ప్రజలు వినతి – తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా మన న్యూస్, పాచిపెంట, డిసెంబర్4 :=మోదుగ పంచాయతీ అడారిపాడు గిరిజన గ్రామంలో జి సి సి రేషన్ డిపో వెంటనే ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ సింహాచలం,సి…
పొలం పిలుస్తోంది- వ్యవసాయ శాఖ ఏ ఒ కే తిరుపతిరావు
మన న్యూస్ పాచిపెంట, డిసెంబర్:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో సుమారు 4 వేల ఎకరాలలో పత్తి పండిస్తున్నారని ఇదంతా కేవలం వర్షాధారంగా మాత్రమే పండిస్తున్నారని అందువలన దిగుబడులు చాలా తక్కువగా వస్తున్నాయని రైతులు కొద్దిపాటి జాగ్రత్తలతో ఒకటి నుంచి…
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న జ్యోతుల శ్రీనివాసు.
Mana News, గొల్లప్రోలు/ శంఖవరం మన న్యూస్ :– శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో వేంచేసియున్నా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి 14వ వార్షికోత్సవ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయనిర్మాణ ప్రోత్సాహికులు దాసరి లోవరాజు ఆహ్వానం మేరకు…
విశ్రాంతి ఉద్యోగులతో సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమావేశం
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: విశ్రాంతి ఉద్యోగులు విధిగా తమ లైఫ్ సర్టిఫికెట్లను 2025 ఫిబ్రవరి నెలాఖరులోగా ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ కార్యాలయంలో అందజేయాలని సబ్ ట్రెజరీ అధికారి ఎండి సలీం ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్తిపాడు సబ్ ట్రెజరీ…
బంగ్లాదేశ్ లో హిందువులు కు అండగా ఉంటాం
మన న్యూస్ ,చిత్తూరు:– బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న జరుగుతున్న హింసను ఖండిస్తూఖబడ్దార్ బంగ్లాదేశ్ అంటూ విశ్వహిందూ పరిషత్, బిజెపి, హిందూ ఐక్యవేదిక, వాసవి క్లబ్ గ్రేటర్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 11.30 లకు నాయకులు గాంధీ విగ్రహం వద్ద…
చెవిలో పూలతో జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు ధర్నా
(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం: మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని కోరుతూ బుధవారం 19 వ రోజు కార్మికులు చెవిలో పూలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు కార్యదర్శి ఇ. చంద్రావతి, వర్కింగ్ కమిటీ సభ్యుడు రొంగల…
ఓటిటి యవనికపై “లగ్గం” విజయబావుటా..
Mana Cinema :- సుబిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన లగ్గం ఓటిటి లో విడుదలై పది రోజులు అవుతున్నా లగ్గం సందడి తగ్గలేదు. రెండు మనసులు ముడి పడడమే “లగ్గం” అంటే.. అనే థీమ్ తో వచ్చిన ఈ చిత్రం ఆహా, అమెజాన్…
బదిరెడ్డి గోవింద్ జన్మదినం సందర్బంగా పలు సేవా కార్యక్రమాలు
వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ (మన న్యూస్ ప్రతినిధ) ఏలేశ్వరం: నగర పంచాయతీ మూడో వార్డు కౌన్సిలర్,వైసీపీ యువ నాయకుడు బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు జన్మదినం సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు…