అంత్యక్రియల్లో పాల్గొన్న రాఫీయొద్ధీన్

మన న్యూస్ లింగంపెట్ జనవరి 20:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బాణపూర్ గ్రామం లో యాత్ అధ్యక్షులు సంజీవ్ తల్లీ ,ఈరోజు చనిపోవడం జరిగింది,ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్న గ్రామానికి వెళ్లి అంతక్రియలో పాల్గొనాలి అని చెప్పారు ఈ కార్యక్రమనికి…

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు అందుతాయి

మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 20:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంఅర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ,…

జయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు

మనన్యూస్.తిరుపతి జిల్లా:శ్రీకాళహస్తిజయప్రదం చేయండి జిల్లా మహాసభలనుజనవరి 28,29 తేదీలలో SFI జిల్లా మహాసభలు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI 5 వ జిల్లా మహాసభలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో జరుగుతాయి అని SFI జిల్లా కార్యదర్శి భగత్ రవి SFI…

26న చిత్తూరులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్

మనన్యూస్,చిత్తూరు:జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఈనెల 26న రాష్ట్రస్థాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈవెంట్ ను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు ఏ ఉష తెలిపారు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరు వేలూరు రోడ్ లో ఉన్న…

ఫీజులు వసూలు చేయడంలో ఫుల్లు జిహెచ్ఎంసి కి టాక్స్ చిల్లుఫైర్ సేఫ్టీ నిల్లు విద్యార్థులపై ఫైర్ ఫుల్లు

మనన్యూస్,లింగోజిగూడ:లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసే విధంగా 7 వేల రూపాయల ఫీజు కట్టలేదని పరీక్ష రాయనీయకుండా బయట ఉంచిన పాఠశాల పై చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజిగూడ డివిజన్…

పంట చేతికి రాలేదని యువరైతు ఆత్మహత్య

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన బి శేఖర్ రెడ్డి (32) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మానవపాడు గ్రామానికి చెందిన బొంకూరు…

కాటేపల్లి లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో…

ఎల్ఈడి షాపింగ్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

*మన న్యూస్, ఎస్ఆర్ పురం:-* వెదురుకుప్పం మండలం పచ్చికాపలం నందు నూతన లీడ్ షాపింగ్ మాల్ ను ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ చిత్తూరు…

గట్టు తహసీల్దార్ సస్పెండ్చిటికేస్తే.సస్పెండ్ ఎత్తివేత.కావల్సిన చోట పోస్టింగ్ లు

మనన్యూస్,గద్వాల జిల్లా:ఇదీ తెలంగాణలో నడుస్తున్న తతంగం తెలంగాణలో పని చేసే ప్రజాప్రతినిధులు,ఉత్తమ అదికారుల పనితీరుకు నిదర్శనం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలోని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గట్టు తహసీల్దార్ సరితా రాణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బిఎం…

అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని,ఇదొక నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆదివారం జారీ చేసిన ప్రకటనలో కలెక్టర్ నూతన రేషన్ కార్డులు…