రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా వెనక్కి తీసుకోవాలి,ఏఐవైఎఫ్ అశ్వాపురం మండలం సమితి డిమాండ్
మన న్యూస్:పినపాక నియోజకవర్గం, అశ్వాపురం; రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్రహోంమంత్రి అమిత్ షా వేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని,భేషరతుగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల నాయకులు రెడ్డిబోయిన వెంకన్న, లంకెల శ్రావణ్, డిమాండ్ చేశారు.…
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
మన న్యూస్:పినపాక నియోజకవర్గం,మణుగూరు సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2…
గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo
మన న్యూస్:సరూర్నగర్అ ఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షుడు, గురుస్వామి ప్రేమ్ గాంధీ ఆధ్వర్యంలో మండల కాలం ప్రతి సంవత్సరం(41 రోజుల) అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా గత నెల నవంబర్ నుండి అన్న…
నెల్లూరులో ఘనంగా కాక్షాయని ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు,
మన న్యూస్:నెల్లూరు నగరం, మినీ బైపాస్ రోడ్, జిపిఆర్ కళ్యాణ మండపంలో కాక్షాయని ఇన్ఫ్ర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా సంస్థ అధినేత మల్లికార్జున మాట్లాడుతు సంస్థ స్థాపించిన రెండు సంవత్సరాలలోనే…
నెల్లూరులో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం నెల్లూరు
మన న్యూస్:,డిసెంబర్ 20:నెల్లూరు టౌన్ హాల్ లో వియాని హోం వార్షిక వేడుకల ఆత్మీయ సమావేశం శుక్రవారం జరిగింది. డాక్టర్ బిషప్ ఎండి ప్రకాశం మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉన్న పిల్లలను ,అనాధ పిల్లలను దేవుని దయతో సంస్థా వారు పోషిస్తునందకు ఎంతో…
లక్ష రూపాయలు చెల్లించి టీడీపీ శాశ్వత సభ్యతం తీసుకున్న లక్కమనేని మధుబాబుతిరుపతి జిల్లా శ్రీకాళహస్తి
మన న్యూస్:టిడిపి నాయకులు లక్కమనేని మధుబాబు లక్ష రూపాయలు చెల్లించి టిడిపి పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 22 వార్డు పరిధిలో లక్కమనేని మధుబాబు ఆధ్వర్యంలో వెలంపాళెం వద్ద పండుగ వాతావరణంలో శుక్రవారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం…
విహెచ్పి అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గం ఎన్నిక
మన న్యూస్: ప్రతినిధి ఏలేశ్వరం:పట్టణంలోని శ్రీ అనంత లక్ష్మీ సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో విశ్వహిందూ పరిషత్అ నుబంధ సంఘాలైన మాతృశక్తి, దుర్గావాహినీల సంఘాలకు నూతన కార్యవర్గాన్ని శుక్రవారం విహెచ్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాతృశక్తి అధ్యక్ష కార్యదర్శులుగా…
గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి-ఎంపీపీ గొల్లపల్లి
మన న్యూస్: ఏలేశ్వరం:స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 2025-2026వ సంవత్సరం జిపిడిపి, బిపిడిపి యాక్షన్ ప్లాన్ గురించి ఒకరోజు శిక్షణా తరగతులను ఇంచార్జ్ ఎంపీడీవో కెవి సూర్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి హాజరయ్యారు.…
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలిఃఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మన న్యూస్:తిరుపతి విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బాయ్స్ రీజనల్ మీట్ ను…
Revanth Reddy Grants Permission To Erect NTR Statue
Mana News:- Nandamuri Mohanakrishna, son of the late Nandamuri Taraka Rama Rao (NTR), along with NTR Literature Committee member Madhusudana Raju and Telangana State Agriculture Minister Tummala Nageswara Rao, met…