పిఠాపురం లో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు

మన న్యూస్:గొల్లప్రోలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు,రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందర్బంగా పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ మండల/పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి…

సోమవారం డయల్ యువర్ డిఎం

మన న్యూస్: ఏలేశ్వరం డిపో పరిధిలో సోమవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ జి.వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలేశ్వరం డిపో పరిధిలో గల ప్రయాణికులకు,ఆర్టీసీ బస్సులలో ప్రయాణమే సురక్షితమని అన్నారు.…

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థగురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశమునకై 2025 – 26 విద్యా సంవత్సరానికిఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన

Mana News :- తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు అభివృద్ధి చెందిన ఇతర వర్గాల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారిలో సహజ సిద్దమైన నైపుణ్యాలను వెలికితీస్తూ ఆ విద్యార్థులకు 21వ శతాబ్దపు సవాళ్ళను…

స్వామివారి నిత్యాన్నదాన సత్రానికి విరివిగా విరాళాలు

కాణిపాకం డిసెంబర్ 20 మన న్యూస్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళంగా – 1,00,116/- రూపాయలను , (చెక్కు) దాత – చంద్ర రెడ్డి…

మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో చెత్త సేకరణ వాహనానికి పూజలు

బంగారుపాళ్యం డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం గుండ్లకట్టమంచి పంచాయతీలో చెత్త తరలించు వాహనానికి శుక్రవారం మాజీ జెడ్పిటిసి పి.కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత…

కమ్మవారి సత్రంలో ఏసీ రూములకు అర్ .మ్ .ఈశ్వర్ నాయుడు వితరణ

బంగారుపాళ్యం-డిసెంబర్ 20 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లి గ్రామ వాస్తవ్యులు ఆర్ .ఎమ్ .ఈశ్వర్ నాయుడు(బెంగళూరు) కాణిపాకం కమ్మ భవన్ లో డీలక్స్ ఏసి రూమ్ కు విరాళములు అందించడం జరిగింది.వీరికి కాణిపాకం కమ్మవారి నిత్య అన్నదాన…

ఆటోని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

తవణంపల్లి డిసెంబర్ 20 మన న్యూస్ తవణంపల్లి మండలం ముత్రపల్లికి చెందిన పి సాయి తేజ మైనం గుండ్లపల్లి కి చెందిన ఏ హర్షను సీతమ్స్ కళాశాలకు తన మోటార్ సైకిల్ యమహా R15 రిజిస్ట్రేషన్ . నెం . ఏపీ…

ఘనంగా అమర రాజా 39వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

తిరుపతి, డిసెంబర్ 20 మన న్యూస్ వివిధ పరిశ్రమ రంగాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 2 బిలియన్ డాలర్ల బహుళ జాతి సంస్థ అమర రాజా గ్రూప్, తమ 39 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పూర్తి సంతోషంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంది. 1985లో…

ఆలయ వివిధ అభివృద్ధి పనులకుదాతల సహకారము

మన న్యూస్: శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో భక్తుల సౌకర్యార్థం ఆలయములో అభివృద్ధి దాతల సహకారముతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు శ్రీ సత్యనారాయణ వ్రత మండపములో గ్రానైట్ ఫ్లోరింగ్ వేయుటకు దాత ఆకుల ముకేష్ కుమార్,విశ్వనాథ ఆలయములోపల గ్రానైట్…

ఆన్లైన్లో యాప్స్ లో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు, బూర్గంపహాడ్ ఎస్సై రాజేష్

మన న్యూస్:పినపాక నియోజకవర్గం,ఆన్లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొద్దు మోసపోవద్దు అని బూర్గం పహాడ్ ఎస్ఐ రాజేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా చాలామంది ఇటీవల కాలంలో ఆన్లైన్…