గుండ్లకట్టమంచిలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

బంగారు పాళ్యం, మనధ్యాస, డిసెంబర్ 21 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని గుండ్లకట్టమంచి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎసార్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కె.దినకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా గ్రామస్తులతో…

తూర్పు కాపు నూతన కమిటీ ఎంపిక

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం సమక్షంలో జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంక కోదండరాం ఆధ్వర్యంలో ఆదివారం పెద్దల…

ఏలేశ్వరం ఘనంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమo విజయవంతం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ లో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతూ పట్టణంలో 28 కేంద్రాలు 2…

ఏలేశ్వరం ఘనంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమo.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం. ఏలేశ్వరం నగర పంచాయతీ లో ఆదివారం ఉదయం పల్స్ పోలియో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది. చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌభాగ్య సరోజినీ మాట్లాడుతూ పట్టణంలో 28 కేంద్రాలు…

ఏలేశ్వరం లో ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.

మన ధ్యాస ప్రతినిధి ఏలేశ్వరంఏలేశ్వరం నగర పంచాయతీ లో 1,20 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బత్తిన శ్రీను, పేకల…

ఏలేశ్వరంలో దివ్యాంగులకు రగ్గులు పంపిణీ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం;పట్టణంలోని క్వారీపేట ప్రాంతంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఫౌండర్,జాతీయ అధ్యక్షుడు,కస్తాల సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దివ్యాంగులకు ఆదివారం రగ్గుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం…

జడ్పిటిసి భారతి మధు కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం

తవణంపల్లి డిసెంబర్ 21 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల జడ్పిటిసి భారతీ మధు కుమార్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ మాట్లాడుతూ రెండు పోలియో చుక్కలతో బిడ్డ భవిష్యత్తు బాగుంటుందన్న విషయాన్ని…

ఇల్లు కాలిపోయిన బాధితులకు కొండంత అండనిచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..

కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం,ఇల్లు కట్టించి ఇస్తానని భరోసా బాధితులకు, బంధువులు, నాయకులు, అండగా ఉండాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వింజమూరు, డిసెంబర్ 21,మన ధ్యాస న్యూస్,(నాగరాజు కె) ఇల్లు కాలిపోయి నిరాశ్రయులుగా మిగిలిపోయిన బాధితులకు…

టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహహ కార్యదర్శి బొల్లినేని రామారావు చేతుల మీదుగా పల్స్ పోలి కార్యక్రమం ప్రారంభం.

పెద్ద కొండూరు పంచాయతీ పెద్దపాడు గ్రామంలో పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కలు వేసిన టిడిపి రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వహణ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు కలిగిరి, డిసెంబర్ 21,మన న్యూస్, (కె నాగరాజు) పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరి…

జలదంకి వైసీపీలో ‘ప్రోటోకాల్’ రగడ..ఫ్లెక్సీల్లో మాయమైన కీలక నేతల ఫోటోలు,, పదవులు ఉన్నా.. ప్రాధాన్యత శూన్యం ?…

జలదంకి, డిసెంబర్ 21,మన న్యూస్,(కె నాగరాజు ). ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయిపార్టీ నిబంధనలు, కనీస…