రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం
మన న్యూస్ లింగంపెట్ జనవరి 18:25, కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని గల పోల్కంపేట్ గ్రామంలో యన్,ఆర్,ఇ,జీ,యస్,ఐదు లక్షల విలువగల సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మండల పార్టీ అధ్యక్షులు బుర్ర నారా గౌడ్ ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల…
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు..ఆర్టీవో అధికారిణి కవిత
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆర్టీవో అధికారిణి కవిత అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161 మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై…
వెదురుకుప్పం మండల కేంద్రం లో ఎన్టీఆర్ చిత్రపటాని కి నివాళులు అర్పించిన టిడిపి నాయకులు
Mana News ;- వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించిన వెదురుకుప్పం టిడిపి మండల నాయకులు మోహన్ మురళి ముని చంద్రారెడ్డి నరసింహ యాదవ్ దేవరాజులు నాయుడు బి…
గర్భిణీ స్త్రీలు బాలింతలు సహజ ఆకుకూరలను అవగాహన కల్పించిన అంగన్వాడీ టీచర్
మన న్యూస్,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం కొత్తపల్లి సెక్టార్ తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యురు సాక్ష్యం అంగన్వాడి కేంద్రంలో గర్భవతులు ,బాలింతలకు సహజ ఆకుకూరలను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్ మార్త.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్వేటినగరం ఐ సి డి…
టిడిపి నాయకుడు మృతదేహానికి నివాళులర్పించిన మండల పార్టీ అధ్యక్షులు
మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పంచాయతీ పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు పాండురంగ చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న ఎస్ఆర్ పురం మండల పార్టీ అధ్యక్షులు గంధమనేని జయశంకర్…
ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చొరవతో తాగునీటి సమస్యకు పరిష్కారం
ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్న బాపనపల్లి గ్రామస్తులు మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం చిన్న బాపనపల్లి గ్రామంలో త్రాగునీరు బోరు చెరువులో ఉండడంతో త్రాగునీరు బోరు మరమ్మతు గురైందని త్రాగునీరు కోసం…
పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలన్నదే జగనన్న లక్ష్యం జీడి నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ కృపా లక్ష్మి
ఇంగ్లాండ్ దేశంలో కింగ్స్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పొందిన జగనన్న కుమార్తెలకు హర్షా రెడ్డి వర్షా రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపిన కృపా లక్ష్మి మన న్యూస్, ఎస్ఆర్ పురం:-ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు విద్యార్థి ఇంగ్లీష్…
రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..
మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి…
లారీ డీ వ్యక్తి దుర్మరణం
మన న్యూస్ లింగంపెట్ జనవరి 17:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామం సబవత్ మోహన్ వయసు 29 సంవత్సరాలు మృతి చెందడం జరిగింది, లింగంపేట ఎస్సై సుధాకర్ చెప్పిన వివరాలు, సాయంత్రం 6:00 కి రహదారిన పశువులను ఇంటికి…
హోరాహోరీగా సాగిన కబడ్డి పోట్టిలు
:- జనసంద్రంతో రసవత్తరంగా సాగిన ఎమ్మెల్యే మదనన్న కబడ్డి పోట్టీలు మన న్యూస్ ఎల్లారెడ్డి జనవరి 17:25 కామారెడ్డి జిల్లా నియోజకవర్గం ఎల్లారెడ్డి కేంద్రంలో మదనన్న కబడ్డి పోట్టిలు నిర్వహించారు ఇ కబడ్డి పోటీలలో మొత్తం యాభై ఆరు జట్టులు పాల్గోన్నాయి…