Latest Story
కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిచెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయివాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావుఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమనబీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండిరాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శంకాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

Main Story

Mana News Updates

పాతరెడ్డిపాలెం లో పశు వైద్య శిబిరం

మన న్యూస్, పినపాక మండలం పాతరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశువుల గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యురాలు ఉజ్వల రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరకగూడెం వైద్యాధికారిని…

హీరో సిద్ధార్థ్ ”మిస్ యు” నవంబర్ 29న థియేటర్స్ లో విడుదల !!!

Mana Cinema:- హీరో సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యు. ఎన్ రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ మేరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 7 మైల్స్…

షెడ్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం

తవణంపల్లి నవంబర్ 19 మన న్యూస్ తవణంపల్లి మండల కేంద్రం వెలుగు కార్యాలయంలో క్యాటిల్ నిర్మాణంపై మండలంలో చెట్లు మంజూరైన పాడి రైతులకు అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మంగళవారం తవణంపల్లి మండలం నందు,ఉపాధి హామీ మరియు పశుసంవర్ధక శాఖ…

నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు- జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్

Mana News:- సాలూరు నవంబర్19( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో కల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ ఫాల్ హెచ్చరించారు. సాలూరులో ఉన్న అగ్రి…

క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి** క్రీడాస‌దుపాయాల క‌ల్ప‌న‌కు కృషి చేయాలి* ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్‌కు శాప్ ఛైర్మ‌న్ విన‌తి

Mana News;- తిరుపతి నవంబర్ 19(మన న్యూస్ )*క్రీడావ‌స‌తుల క‌ల్ప‌న‌పై రాష్ట‌ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారిస్తుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్‌) ఛైర్మ‌న్ అనిమిని ర‌వినాయుడు పేర్కొన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ అప్పారావు, రిజిష్ట్రార్ భూపతినాయుడుతో మంగ‌ళ‌శారం ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు.…

స్థానికుల‌కు ద‌ర్శ‌న భాగ్యం- పాల‌భిషేకం చేసిన జ‌న‌సేన పార్టీ శ్రేణులు

Mana News;- తిరుప‌తి, నవంబర్ 19(మన న్యూస్ )స్థానికుల‌కు శ్రీవారి ద‌ర్శ‌నం పున‌రుద్ధ‌రిస్తూ టిటిడి పాల‌క‌మండ‌లి నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని స్వాగ‌తిస్తూ జ‌న‌సేన పార్టీ ఎన్డీఏ నేత‌ల‌కు పాలాభిషేకం నిర్వ‌హించింది. మంగ‌ళ‌వారం సాయంత్రం నాలుగుకాళ్ళ‌మండ‌పం వ‌ద్ద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి…

ఆలోచనా విధానం… సత్ఫలితాలు సాధన

ManaNews:- (పార్వతీపురం మన్యం), నవంబర్ 19 : సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ వినూత్నంగా ఆలోచించారు. జిల్లాలో గల పాలిటెక్నిక్, ఐ టి ఐ సంస్థల ప్రిన్సిపాల్ లతో సమావేశం నిర్వహించారు.…

అనాధ శవానికి దహన సంస్కారాలు చేపట్టిన వివేకానంద సేవా సంస్థ సభ్యులు

మన న్యూస్ ప్రతినిధి,ఏలేశ్వరం:- స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసు వారు తెలుసుకున్న వెంటనే స్వామి వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావుకు తెలియజేశారు.ఆయన వెంటనే పోలీసుల సహకారంతో,వివేకానంద సేవా…

విజయవాడ లో డిసెంబర్ 4న ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయండి

Mana News:- ఏలేశ్వరం మన న్యూస్ ప్రతినిధి విజయవాడ జింఖానా గ్రౌండ్ లో డిసెంబర్ 4న సీపీఐ,(ఎం.ఎల్.) లిబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ప్రజా హక్కుల సభ’ను విజయవంతం చేయాలని కోరుతూ లిబరేషన్ కార్యకర్తలు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈర్యాలీ మండలంలోని…

లింగంపర్తి లో మరుగుదొడ్డి వినియోగం పై అవగాహన సదస్సు

Mana News:- ఏలేశ్వరం (మన న్యూస్ ప్రతినిధి) ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా లింగంపర్తి గ్రామంలో లేఅవుట్ – 2 నందు మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి…

You Missed Mana News updates

కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన,విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి
చెక్‌పోస్టులను పరిశీలించిన సబ్‌ కలెక్టర్ కిరణ్మయి
వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు
ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన
బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి
రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్