హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన
Mana News :- హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం,వజ్రాభరణాలు,జాతి రత్నాభరణాలను ప్రదర్శన ఉన్నత అధికారులు,శ్రేయోభిలాషుల మక్షంలోప్రారంభించారు.అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం…
పాపిరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్:- శేరిలింగంపల్లి డివిజన్ లోగల పాపిరెడ్డి కాలనీ తదితర కాలనీల నుండి చందానగర్ వైపు వెళ్లి చందానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొన్న సమస్యను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత…
గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి రంగనాథ్ స్వామి దేవాలయం వద్ద ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య…
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 99 వ జన్మదిన వేడుకలు.
శేరిలింగంపల్లి(నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి మందిరంలో శ్రీ సత్య సాయి సేవా సమితి ట్రస్ట్ సభ్యులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి…
శేరిలింగంపల్లి,కొండాపూర్ డివిజన్ లలో సమస్యలను పరిష్కరించాలి
శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ సరిగా లేక, అక్రమ కట్టడాల వలన ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో బీజేపీ…
20 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి
అభివృద్ధి పతంలో ఆదిభట్ల ఆదిభట్ల:మన న్యూస్, :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగర కలాన్ 5వ వార్డులో శనివారం కచ్చిర్ నుండి లట్టుపల్లి రవీందర్ రెడ్డి ఇంటి వరకు 10 లక్షల రూపాయల సిసి రోడ్డు, 10 లక్షల రూపాయల…
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థి అనుమానాస్పద మృతి
Mana News :- శేరిలింగంపల్లి (నవంబర్ 23)మన న్యూస్ :- మియాపూర్ లోని చైతన్య కాలేజ్ లో మరో విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది మియాపూర్ కల్వరి టెంపుల్ వద్ద ఉన్న శ్రీ చైతన్య బాయ్స్…
రైతుల సమస్యను పరిష్కరించాలి -భారతీయ కిసాన్ సాంగ్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎదురుగట్ల అంజగౌడ్
మనన్యూస్, నవంబర్ 23, :- కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి గ్రామం పంట ఉత్పత్తుల ధార రైతులకు రావలసిన ఆదాయం అనేక కారణాలవల్ల తరుగు వస్తుందని భారతీయ కిసాన్ సన్ అధ్యక్షులు తెలిపారు మార్కెట్ కమిటీ సభ్యులు కొందరు దళారుల…
రేషన్ డిపోలకు సరుకులన్నీ ఒకేసారి వెళ్లాలి – జాయింట్ కలెక్టర్ శోభిక
Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపోలకు బియ్యంతో పాటు ఇతర సరుకులన్నీ ఒకేసారి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ శోభిక అధికారులకు ఆదేశించారు. శనివారం,సాలూరుతాసిల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ…
జాయింట్ కలెక్టర్ S.S.SOBHIKA శివరాంపురం లో పర్యటన
Mana News :- సాలూరు నవంబర్23( మన న్యూస్ ):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలం లో శివరాంపురం PACS ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ PACS పరిదిలో శివరాంపురం, బోరబంద & సాలూరు…