ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం లో హౌసింగ్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం సోద్యం చూస్తున్న అధికారులు

మనన్యూస్,గొల్లప్రోలు: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో పేదలకు గూడు కల్పిద్దామన్న ప్రభుత్వ ఆశయం అధికారులు,కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదు.లబ్ధిదారు కొంత సొమ్ము చెల్లిస్తే ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ లోన్ తో ఇల్లు నిర్మించి ఇస్తామంటూ…

శ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ.25,62,300

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం హుండీని శుక్రవారం లెక్కించగా హుండీ ఆదాయం రూ.25,62,300 లభించిందని దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది…

నియోజకవర్గ రైతులు అధైర్య పడొద్దు అండగా ఉంటాం ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ

మనన్యూస్,గద్వాల జిల్లా: టీబీ డ్యాం సాగునీటి విడుదలతో ఆర్డీఎస్ కాలువలను పరిశీలించిన ఎమ్మెల్యే విజయుడు సకాలంలో సాగునీటిని పంపిణీ చేయించిన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ…

ఘనంగా రెస్టారెంట్ ప్రారంభోత్సవంముఖ్య అతిధిగా మల్లేష్ యాదవ్ మమా

మనన్యూస్,ఎల్ బి నగర్: ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన చిట్టి బాబు బిర్యాని రెస్టారెంట్ ను ముఖ్య అతిధిగా విచ్చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్(మామ)చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం…

నేడు నవోదయ పరీక్ష.. సకాలంలో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ ,జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు శనివారం ప్రవేశ పరీక్ష జరుగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో రావాలని నిజాంసాగర్‌ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్‌ కోరారు. పరీక్షకు హాజరు అయే విద్యార్థులు కేవలం బ్లూ బ్లాక్ బాల్ పెన్నుతో మాత్రమే…

ఆమర రాజ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శిక్షణకు దిగువమాఘం లో దరఖాస్తుల ఆహ్వానం

తవణంపల్లి జనవరి 17 మన న్యూస్ అమర రాజా సంస్థల చేయూతతో, రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా,తవణంపల్లి మండలం,దిగువమాఘం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ (ARSDC) లో నిరుద్యోగ యువతకి ఉచిత శిక్షణ,…

రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి పాచిగుంట మనోహర్ నాయుడు… జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సతీమణి శాంతి రెడ్డి

మన న్యూస్, గంగాధర నెల్లూరు :- రైతు సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి రైతు నాయకుడు పాచిగుంట మనోహర్ నాయుడు అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ గారి సతీమణి శాంతి రెడ్డి అన్నారు. గురువారం…

క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన పెద్ద తయ్యూరు జట్టు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం లక్ష్మీపురం పరిధిలో నయరా పెట్రోల్ బంక్ యాజమాన్యం సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. గురువారం చివరి రోజు కత్తెర పల్లి, పెద్ద తయ్యూరు టీం ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పెద్ద…

ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో హుండీ లెక్కింపు

ఆరిమాని గంగమ్మ తల్లి హుండీ ద్వారా ఆరు లక్షల 40 వేల 990 రూపాయలు ఆదాయం మన న్యూస్,ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండల తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయం లో గురువారం హుండీ…

గంగమ్మ తల్లి సేవ లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్

మన న్యూస్, ఎస్ఆర్ పురం :- ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు ఆరిమాని గంగమ్మ తల్లి ని ఏపీ వన్నెకుల క్షత్రియ వెల్ఫేర్ డైరెక్టర్ ,జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సి ఆర్ రాజన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ…