తాటి తోపులో ఘనంగా క్రిస్మస్ సంబరాలు..పేదలకు బట్టలు అన్నదానం చేసిన డాక్టర్ వేదనాయగం

మన న్యూస్: తిరుపతి,క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తిరుపతి రూరల్ మండలం తాటితోపు లోని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం లో బుధవారం క్రిస్మస్ సంబరాలు డాక్టర్ వేదనాయగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంగ్లం చర్చ్ ఆఫ్ ఇండియా లో మాడివేటర్ జాన్ సత్య కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రిస్మస్ వర్తమానం ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపులను రక్షించుటకు ప్రభువైన ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడని యేసయ్య జననం లోకంలో ఉన్న ప్రతి ప్రజలకు సంతోషకరమైన సువార్త మానమని తెలిపారు ప్రియమైన యేసుక్రీస్తు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాడని చెప్పారు ప్రతి ఒక్కరికి తోడుగా ఏసుక్రీస్తు ఉంటున్నాడని, ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం డాక్టర్ వేదనాయగం మాట్లాడుతూ ఏసుక్రీస్తు చెప్పిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ప్రతి ఒక్కరు శాంతి సమాధానం లో జీవించాలని దేశపు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని కోరారు.1000 మంది పేదలకు బట్టలు…అన్నదానం చేసిన డాక్టర్ వేద నాయగం..
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఆంగ్లికన్ చర్చ్ ఆఫ్ ఇండియా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ వేద నాయగం చేతుల మీదుగా సుమారు 1000 మంది పేదలకు అన్నదానం చేశారు. మహిళలకు చీరలు జాకెట్లతో పాటు పురుషులకు ప్యాంటు షర్టులను పంపిణీ చేశారు. ఈ క్రిస్మస్ సంబరాలలో బిషప్ రాబర్ట్, రేవరండ్ హేమంత్, రెవరెండ్ దేవానంద్ పాల్గొన్నారు. ఇంతకుముందు దేవకృషి దేవుని ఆరాధన చేసి మహిమ పరిచారు. సందర్భంగా భారీ క్రిస్మస్ ఏర్పాటు చేసి కట్ చేసి అక్కడికి వచ్చిన వారందరికీ పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.