జిల్లా వ్యాప్తంగా టాస్క్ ఫోర్సు దాడులు,,ఇప్పటికే 65 బెండల చైనా మాంజా స్వాధీనం,, కేసు నమోదు

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని,అయినప్పటికీ అక్కడక్కడా కొంత మంది అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం రాగ దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో ఒక కేసు నమోదు చేసి 65 బెండల్స్ చైనా మాంజా సీజ్ చేయడం…

నకిలీ సర్టిఫికెట్లతో నకిలీ డాక్టర్ అరెస్ట్

మన న్యూస్,కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ సర్టిఫికెట్,అదార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కల రవీందర్ అనే నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసినట్టు కామారెడ్డి అసిస్టెంట్…

వాహనదారులకు జరిమానా.ఎస్ ఐ రాజు

మన న్యూస్,జుక్కల్, పిట్లం మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161రహదారి వద్ద ఎస్ఐ రాజు వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్ ఐ రాజు మాట్లాడుతూ.వాహనదారులు నడిపించే వ్యక్తులు ప్రతి ఒక్కరూ వారి వెంట లైసెన్సు,ఇన్సూరెన్స్ ,హెల్మెట్ తప్పనిసరిగా ధరించి బైకు…

ప్రజల అభిప్రాయాలు మా కెంతో విలువైనవిఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి దరఖాస్తు ఇచ్చినప్పుడు వారికి అందుతున్న సేవలు గురించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

మన న్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ IPSఆయా సమస్యల పై పోలీస్ స్టేషన్ కు,సర్కిల్ కార్యాలయాలకు వచ్చే వారు పోలీస్ సేవల గురించి ఇచ్చే అభిప్రాయం మా కెంతో విలువైనవి…

RDS వద్ద వృధా నీటిని అరికట్టాలి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని సెట్టర్లు లేని మూడు వెంట్లను మూయించాలి.

మనన్యూస్,గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లారాజోలి బండ ఆనకట్టను సందర్శించిన సంకాపురం రాముడు, ఇతర ex, ప్రజాప్రతినిధులు.అలంపూర్ రైతాంగం యాసంగి పంటకు సాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు.బుధవారం ఉదయం ఒక TMC నీటిని అధికారులు విడుదల చేశారు. ఆనకట్ట నుండి…

స్థానిక ఎన్నికలె లక్ష్యంగా

మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవాని పేట్ గ్రామం కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందిఈ సందర్భంగా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి చర్చించారు.రాబోయే…

కనబడుటలేదు

మన న్యూస్ లింగంపెట్ జనవరి 09:25 కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బండి నర్సింలు వయస్సు :38 సం|| రాలు, తేది 8/01/2025, ఉదయం 11 గంటలకి పశువులని మెపటానికి పశువులని తీసుకుని సమీపంలోని మల్లారం అడవిలోకి…

ఘనంగా ఫాతిమా షేఖ్ జయంతి

మన న్యూస్,నిజాంసాగర్, ఎల్లారెడ్డి,మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం భారత దేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేఖ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. చిత్రపటానికి ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫత్ , ఉపాధ్యాయులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు…

స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు…

మన న్యూస్, నిజాంసాగర్, జుక్కల్ ,త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ…

నేనే మండలానికి బాస్ నేను చెప్పినట్టే వినాలి రాజకీయ ఒత్తిళ్లు చేస్తే మిమ్మ ల్ని సరెండు చేస్తా

మన న్యూస్,రేణిగుంట: రేణిగుంట ఇదేం కర్మ సార్ అంతే నేను చెప్పిందే శాసనం సచివాలయ ఉద్యోగుల ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ.మండలంలో దొమ్మారం రేపుతున్న ఉద్యోగుల అంతర్గత బదిలీలు ఎవరికి భయపడను. సచివాలయం పరిధిలో ఉద్యోగుల బదిలీలు చేస్తూ బుధవారం…