సమాజ సేవకు పునరంకితం.

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్ సమాజంలో చక్కని సేవలు అందిస్తున్న వారికి చిత్తూరు శ్రీ నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం చిత్తూరు జిల్లా రచయితల సంఘం ఎం.వి కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ వారి తరఫున పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది. చిత్తూరు…

మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామం దిగువ మాఘంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభం*కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న గల్లా అరుణకుమారి ,అమర్ రాజా అధినేత గల్లా రామచంద్ర నాయుడు దంపతులు మరియు కుటుంబ సభ్యులు

తవణంపల్లి జనవరి 13 మన న్యూస్ చిత్తూరుమాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామం లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి… తెల్లారి జామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు……

స్వామి వివేకానంద 162 జయంతి వేడుకలు

మన న్యూస్ జనవరి ఎల్లారెడ్డి 12:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణమునందు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా వివేకానంద యూత్ సభ్యుల ఆధ్వర్యంలో .చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగింది.స్వామి వివేకానంద సూక్తి తెలియజేస్తూ జీవితంలో ధనాన్ని…

వివేకానంద బోధనలు అనుసరణీయం:స్వామి మహేశ్వరానంద

(మన న్యూస్ ప్రతినిధి)ఏలేశ్వరం: స్వామి వివేకానంద 162 వ జయంతి,జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిపురం గ్రామ సచివాలయం వద్ద వివేకానంద యూత్ ఆద్వర్యం లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.చిద్గగనానంద గీతాశ్రమం శ్రీస్వామి…

స్వామి వివేకానంద జయంతి వేడుకలు

మన న్యూస్ జనవరి 12:25, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, అయ్య పిల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘఐంగా జరిగాయి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆయన సేవలు గణనీయమని ఆదర్శప్రాయముని కొనియాడారు ఈ…

కాంగ్రెస్ పార్టీ ఎ ఐ సి సి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

మన న్యూస్ ఎల్లారెడ్డి 13:25 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వాయనాడ్ ఎంపీ శ్రీమతి ప్రియాంక గాంధీ జన్మదిన సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి…

రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీల విజేతని సన్మానించిన ముదునూరి

(మన న్యూస్ ప్రతినిధి) ప్రత్తిపాడు:ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలలో జూనియర్ విభాగంలో మొదటి స్థానం సాధించిన జువ్వల సత్తిబాబుని వైసీపీ నాయకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీ రాజు స్వగృహంలో అభినందించి,…

కోడి పందాల శిబిరం ఏర్పాట్లను అడ్డుకున్న పోలీసులు

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ఏలేశ్వరం గ్రామ సమీపంలో కోడి పందాలు నిర్వహించడానికి బరులు ఏర్పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్, పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీ హరిరాజు, పత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు, అందిన…

18 వరకు జీడిపిక్కల కార్మికుల పోరాటం వాయిద

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంలోని చిన్నింపేట జీడిపిక్కల కార్మికుల పోరాటం ఆదివారానికి 59వ రోజుకు చేరుకుంది. ఈ శిబిరానికి సిఐటియు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జి,చెక్కల రాజ్ కుమారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు సుమారుగా రెండు…

అగ్నికి సర్వం కోల్పోయిన కుటుంబానికి తమ వంతు చేయూత

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం:ఏలేశ్వరం మడలం యర్రవరం గ్రామంలో ఎస్ సి కోలని యందు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంన షేక్ నబీ,షేక్ నాగూర్ మీరా లకు చెందిన తాటాకు ఇళ్లు దగ్ధమైయి. నిలువు నీడ తో పాటు,కట్టు బట్టలుకుడా…