టీచర్స్ రోడ్లు ఎక్కాలా క్లాస్ రూమ్ లో ఉండి విద్యార్థులకు విద్యా బోధన చేయాలా
మన న్యూస్,ఎల్.బి.నగర్: టీచర్స్ యొక్క సమస్యలపై మాట్లాడే గొంతుక అసెంబ్లీ లో వినబడాలి,విజ్ఞత తో ఓటు హక్కు ను వినియోగించుకోవాలి,ప్రోగ్రెస్సివ్ రికగనైజడ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పి,ఆర్జి,టి ఏ) అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఎల్.బి.నగర్ నియోజకవర్గం…
గొల్లప్రోలు లో స్వామి వివేకానంద జయంతి
మనన్యూస్,గొల్లప్రోలు:గొల్లప్రోలు,స్వామివివేకానంద జయంతోత్సవం మరియు జాతీయ యువజన.ఉత్సవాలనుపురస్కరించుకుని సాయిప్రియ సేవాసమితి, వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు స్వామి వివేకానంద జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.సాయిప్రియ సేవాసమితి జిల్లా ప్రధాన కార్యాలయం కత్తిపూడి నందు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు…
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవం లో జర్నలిస్టులకు సన్మానం
మన న్యూస్,కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలో భాగంగా మీడియా మిత్రులు సమాజం పట్ల ఎంతో ముందుకు వెళ్లి వార్తలు సేకరిస్తున్న మీడియా మిత్రులకు…
కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు దేశానికే ఆదర్శం
మన న్యూస్,కామారెడ్డి:18 సంవత్సరాల నుండి రక్తదానంలో సేవలు చేయడం అభినందనీయం,జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ 18 వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ…
స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతరం స్వీకరించాలి
మన న్యూస్,గద్వాల: గద్వాల జిల్లా,దేశ యువతరం కు స్వామి వివేకానందస్ఫూర్తివివేకానంద జయంతి సందర్భంగా మున్సిపాలిటీ మండల కేంద్రంలోని సంకాపురం గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిన సంకపురం రాముడుమున్సిపాలిటీ సంకపురం గ్రామంలో యువతకు వాలీబాల్ టోర్నమెంట్ ను…
మినీ గోకులం షెడ్డు ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే
పాడి రైతుల అభివృద్ధి కొరకు మినీ గోకులం షెడ్డు పథకం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ మన న్యూస్ ,గంగాధర నెల్లూరు:- గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో మినీ గోకులం షెడ్ల ను ప్రారంభించిన ప్రభుత్వ విప్…
ఏటీఎంలో దొంగతనం
మన న్యూస్, పిట్లం మండల కేంద్రంలో రాత్రి మూడు గంటల సమయంలో దొంగలు భారీ చోరీ నిర్వహించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు పిట్లం మండల పరిషత్ కార్యాలయం ముందు గల ఎస్బీఐ ఏటీఎంలో గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి…
మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి ని సన్మానించిన ఉడుములకుర్తి సర్పంచ్ చిట్టి మహేష్
మన న్యూస్, ఎస్ఆర్ పురం:- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మండలం మాజీ జడ్పీటీసీ గురువారెడ్డి నియమించిన సందర్భంగా శనివారం మండలంలోని 49 కొత్తపల్లి మిట్ట దీపిక కళ్యాణ మండపంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి శుభాకాంక్షలు…
వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడి గా గురువారెడ్డి
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎస్ఆర్ పురం మాజీ జెడ్పిటిసి పిళ్ళారి కుప్పం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు గురవారెడ్డి నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి శనివారం ఒక…
చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ క్రియాశీల కార్యదర్శి గా కుప్పయ్య
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యదర్శి గా ఎస్ఆర్ పురం లోని సికే పురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పయ్య ను నియమించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి…