నెల్లూరు లో యువత పోరుకు ఉప్పెనలా పోటెత్తిన వైస్సార్సీపీ కార్యకర్తలు,విద్యార్థులు

మనన్యూస్,నెల్లూరు:యువత పోరు కు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి MLC పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, యువత మరియు పార్టీ కార్యకర్తలు.సుమారు 2000 మందికి పైగా విద్యార్థులు..యువత మరియు కార్యకర్తలతో నెల్లూరు సిటీ నియోజకవర్గం దద్దరిల్లింది.
నెల్లూరు సిటీ లో జరుగుతున్న ప్రతి కార్యక్రమం అద్భుతం గా విజయవంతం అవుతుంది
ప్రత్యేకంగా నెల్లూరు సిటీ నుంచి భారీ సంఖ్యలో యువత విద్యార్థులు కార్యకర్తలు హాజరు కావడం విశేషం.చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యక్రమానికి హాజరు కావడం అద్భుతం.కూటమి ప్రభుత్వం ఇలాంటి పాలననే కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదు అనే చెప్పడానికి ఈ యువత పోరు కార్యక్రమమే ప్రత్యక్ష ఉదాహరణ.
యువత, విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన నెల్లూరు నగరం. వేలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్ర ప్రజలు.ముందుగా నెల్లూరు విఆర్సి సెంటర్ వద్ద మహనీయుడు డా౹౹బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అంబేద్కర్ కూడలి నుండి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున తరలివచ్చిన వేలాదిమందితో భారీ ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ.ర్యాలీలో ఉత్సాహంగా, కేరింతలతో కదంతొక్కిన జనం.చరిత్రలో ఎన్నడూ, కనివిని ఎరుగని రీతిలో హాజరైన అశేష జనవాహిని.జగనన్న పిలుపుమేరకు, నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “యువత పోరు” నిరసన కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చి, భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని, విజయవంతం చేసిన నియోజకవర్గాల ఇన్చార్జీలు శాసనమండలి సభ్యులు, యువత, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…