పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారిని కలిసి సత్కరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు

Mana News :- తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించబడిన సందర్భంగా, తెలుగు చిత్ర…

వైసీపీ వెదురుకుప్పం అధ్యక్షుడిగా కామసాని పద్మనాభ రెడ్డి

మన న్యూస్, వేదురుకుప్పం :- వైసీపీ అధిష్టానంమండల పార్టీ ప్రెసిడెంట్లను నియమించినది, వైసీపీ వెదురుకుప్ప మండల అధ్యక్షుడిగా పద్మనాభం రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో…

భారత రాష్ట్ర సమితి పార్టీ ( బీ. ఆర్. ఎస్ ) పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా నామినేషన్ దఖాలు చేసిన పిడిశెట్టి రాజు

Mana News :- కరీంనగర్ జిల్లా : పిభ్రవరి 07, (కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం / కలెక్టరేట్ కార్యలయం ) మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ.…

సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ని కలసిన సనత్ నగర్ డివిజన్ దాసారం కి చెందిన బీజేపీ నాయకులు

Mana News , Sanath Nagar :- బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా 27 జిల్లాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు గా మహంకాళి శ్రీ గుండగోని భరత్ గౌడ్ ఎన్నికయ్యారు.…

బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం హర్షం వ్యక్తం చేసిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్

మనన్యూస్,గంగాధరనెల్లూరు:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మరియు కూటమి ప్రభుత్వానికి నామినెటెడ్ పోస్టులకు 34 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం…

వైసిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గా ఎన్నికైన రాధిక కు పార్టీ శ్రేణులు సన్మానం

వెదురుకుప్పం మన న్యూస్: వైసీపీ జీడీనెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా వెదురుకుప్పం ఎంపీటీసీ సభ్యురాలు ఎన్. రాధిక నియమితులైన సందర్భంగా ఎన్. రాధిక భర్త పురంధర్ రెడ్డి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ కార్యక్రమంలో…

మారుమూల గ్రామంలోకి వచ్చి ప్రజలకు కావలసిన ఉచిత వైద్య సేవలను అందిస్తున్న మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషల్ హాస్పిటల్

మనన్యూస్,కామారెడ్డి:బీబీపేట్ మండల కేంద్రములో ని గ్రాపంచాయతీ ఆవరణలో గురువారం రోజు మల్లారెడ్డి నారాయణ మాల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం సుతారి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. జనరల్ మెడిసిన్ విభాగం,జనరల్ సర్జరీ విభాగం,ఎముకలు మరియు కీళ్లకు సంబంధించిన…

కనుల విందుగా జరుగుతున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు

మనన్యూస్,కామారెడ్డి: బీబీపేట్ మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా ఆర్యవైశ్య ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడ్డ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఎంతో కనుల విందుగా అంగరంగ వైభవంగా మండల కేంద్రంలో…

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్థిర విగ్రహాలకు పుష్పాదివాసం ఫలాదివాసం ధాన్యాదివాసం చేసిన విశ్వబ్రాహ్మణులు

మనన్యూస్,కామారెడ్డి:దోమకొండ మండల కేంద్రంలో దోమకొండ విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నూతన స్థిర విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలలో భాగంగా గురువారం రోజు నూతన విగ్రహాలకు వేద పండితులు హోమాలు కల్ష పూజ పుష్పాదివాసం పలాదివాసం ధన్య దివాసం వంటి కార్యక్రమాలను…

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి–జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మనన్యూస్,పినపాక:నియోజకవర్గం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుండి…