అర్హులైన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూరుతుంది

మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని జనవరి 26వ తారీఖున ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరం భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలలో నగదును జమ…

విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ వితరణ

మనన్యూస్,పినపాక:పినపాక మండలపరిధిలోని గోపాలరావుపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం నాడు విద్యార్థులకు మంచినీటి బాటిల్స్ అందజేశారు.పాఠశాలలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ దీవెన తన స్వంత ఖర్చులతో 20 మంది విద్యార్థులకు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్కూల్…

బీర్ బాటిల్స్ ఒక వ్యక్తి పై దాడి చేసిన వ్యక్తులు అరెస్ట్.

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి మరియు చవటకుంట గ్రామానికి మధ్య లో గల దారి యందు 03-02-2025 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సమయంలో…

తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్న ఫిల్మ్ చాంబర్

Mana News :- ఫిబ్రవరి 6.. తెలుగు సినిమా పుట్టిన రోజుగా చేయాలని నిర్ణయించింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇకపై ప్రతి యేడాది ఈ రోజును తెలుగు సినిమా పుట్టిన రోజుగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే అవార్డులతో…

వైసిపి పూతలపట్టు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షుడిగా ఎంపికైన మండలానికి చెందిన ఎమ్ తేజస్ రెడ్డి

మనన్యూస్,తవణంపల్లె:వైసిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం కు సంబంధించి వివిధ విభాగాలకు అధ్యక్షులు ను ఎన్నుకోవడం జరిగింది.ఇందులో వైఎస్ఆర్సిపి పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన పూతలపట్టు నియోజకవర్గం యువజన…

సుంకేసుల జలాశయంలో రాజోలి యువకుడు గల్లంతు

రాజోలికి చెందిన గజ ఈతగాలతో గాలింపు చర్యలుమనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం కేంద్రానికి చెందిన రఫీ 17సం.తన స్నేహితులతో కలిసి సుంకేసుల జలాశయం దిగువ ప్రాంతంలో ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఈతకు వెళ్లి నీటిలో గల్లంతయ్యాడు.రాజోలి మండలానికి చెందిన…

మంగళ విద్యా వాణి 33వ సంచిక ను ఆవిష్కరించిన కలెక్టర్

బంగారుపాళ్యం ఫిబ్రవరి 05 మన న్యూస్ బంగారు పాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారి మంగళ విద్యావాణి మాస పత్రిక 33వ సంచిక ను కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అసిస్టెంట్ కలెక్టర్ హిమ కుమార్ గార్లు…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ పట్టివేత…

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఆరేపల్లి గ్రామానికి చెందిన నర్సింలు మధ్యాహ్నం తన సొంత ట్రాక్టర్ పై ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న టక్టర్ ను ఎస్ఐ సీజ్ చేసి కేసు నమోదు చేశామని ఎస్ఐ…

షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ – ప్రొడక్షన్ నెంబర్ 2 *కిల్ గేమ్ స్టార్స్* చిత్ర నిర్మాణం పూర్తి

Mana News:- మహిళా సాధికారత గురించి మహిళలందరిని మరొక్కసారి చైతన్య పరచడానికి ,అత్యవసర పరిస్థితుల్లో వాళ్లలోని పోరాటపటిమను మేలుకొలిపే స్ఫూర్తితో , షీలోక్ ఎంటర్టైన్మెంట్స్ – ప్రొడక్షన్ నెంబర్ 2 నిర్మించినటువంటి *కిల్ గేమ్ స్టార్స్* చిత్ర నిర్మాణం సరవేగంగా పూర్తి…