గాజుల పల్లెలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
మనన్యూస్,తవణంపల్లి:పైమఘం సుగుణాకర్ రెడ్డి అరగొండ కరీం గార్ల స్నేహం జ్ఞాపకార్థంగా గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించబడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీం మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించినటువంటి పైమఘం సుగుణాకర్ రెడ్డి గాజులపల్లి మైనారిటీలకు మినరల్ వాటర్ ప్లాంట్…
సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సజావుగా సాగిన ఇంటర్వ్యూలు.
మనన్యూస్,బంగారుపాళ్యం:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండల కార్యాలయంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ, కాపు,ఈబిసి,కమ్మ,రెడ్డి,బ్రాహ్మణ,వైశ్య,క్షత్రియ కులాలకు చెందిన లబ్ధిదారులు గ్రామ సచివాలయాల ద్వారా ఆయా కార్పొరేషన్…
స్వామి త్యాగరాజ ఆరోధోత్సవాలు నిర్వహించిన ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ
సామూహిక పంచరత్న కృతుల ఆలాపన స్వామి త్యాగరాజ స్వామీజీ కళాకారుల అర్పించిన నివాళికి పరవశించిన అభిమానులు మనన్యూస్,కాణిపాకం:సాంప్రదాయ లలిత కళల వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఇండియన్ పైప్ ఆర్ట్స్ సొసైటీ (ఐ ఎఫ్ ఏఎస్) చెన్నైలో అతి పురాతన సభగా గుర్తింపు…
కరెంటు షాక్ తో వివాహిత మృతి
మనన్యూస్,బంగారు పాళ్యం:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం,ఎన్ కోటూరు గ్రామానికి చెందిన బి.చిట్టెమ్మ, వయస్సు-55 సంవత్సరాలు,(భర్త) బి.సదాశివయ్య,కులం ఎస్సీ మాల,వృత్తి కూలి ఈమె 25.02.2025 వ తేదీ మంగళవారం అదే గ్రామానికి చెందిన సురేంద్రబాబు వ్యవసాయ పొలంలో వరి ఫైరుకు కలుపుతీస్తూ ఉండగా,పొలం…
గవర్నర్ ప్రసంగం ప్రజలకు భరోసా ఇచ్చిందిః ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
మనన్యూస్,తిరుపతి:డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చలో భాగంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడారు.గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు.93 కేంద్ర…
తిరుమల కొండను కాపాడుకునే బాధ్యత స్థానికులుగా మొదట మాదే కోలా లక్ష్మీపతి
పవిత్రత ప్రశాంతత పరిరక్షణ ధ్యేయంగా తిరుమల పరిరక్షణ సైన్యం”ఏర్పాటు రెవెన్యూ పంచాయతీ అడ్డగోలుగా వ్యవహరిస్తే అడ్డుకుంటాం… మనన్యూస్,తిరుమల:కొండపై ఇష్టానుసారంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా స్థానికులుగా మేము ఉనికి కోల్పోయి కొండపై పవిత్రత ప్రశాంతత కరువై పరిరక్షణ ప్రమాదకరంగా మారిందని.ఇక్కడ పుట్టి,పెరిగిన స్థానికులుగా…
తిప్పినాయుడు పల్లి చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్
మన న్యూస్ , వెదురుకుప్పం :- వెదురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లి పంచాయితీ మాజీ సర్పంచ్ సుధాకర్ మేనమామ చంగలరాయలు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గురుసాల కిషన్ చంద్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఉపేంద్ర,…
సాయి ధన్సిక “దక్షిణ” చిత్రం ‘లయన్స్గేట్ ప్లే’ ఓటీటీలో స్ట్రీమింగ్ !!!
Mana News :- మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ…
పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి. సబ్ కలెక్టర్ కిరణ్మయి.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, ఈ నెల 27న జరగనున్న మెదక్ – నిజామాబాద్ – అదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి, పెద్ద కొడప్…
క్రీడాకారులను సన్మానించిన కలెక్టర్ సీక్తా పట్నాయక్.
మనన్యూస్,నారాయణ పేట:క్రీడలలో రాణించి జాతీయస్థాయిలో బంగారు పథకాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్రీడాకారులకు తెలిపారు.రాష్ట్రస్థాయిలో జరిగిన జాతీయ 16వ బాలుర యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రాష్ట్ర మీట్ జావలిన్ త్రోలో సందీప్ బంగారు పతకం సాధించడం పట్ల జిల్లా…