ఆల్బెండజోల్ తో నులిపురుగుల నిర్మూలన. ఎంఈఓ హేమలత
తవణంపల్లి ఫిబ్రవరి 10 మన న్యూస్ ఆల్బెండజోల్ 400 మి. గ్రా. మాత్ర తో నులి పురుగుల నిర్మూలించడం సాధ్యమవుతుందని తవణంపల్లి మండలం ఎంఈఓ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు జాతీయ నులిపురుగుల నిర్మూలన…
ఐరాల మండల కార్యాలయం నందు షార్ట్ సర్క్యూట్ తో 20 లక్షల ఆస్తి నష్టం.
ఐరాల న్యూస్ ఫిబ్రవరి 10 మన న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం తహసిల్దారు, ఎంపీడీవో, ఏపీవో, ఏవో, హౌసింగ్ కార్యాలయాల్లో సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో వీఆర్ఏ వీఆర్వోలతోటి మీటింగ్, వ్యవసాయ శాఖ పై వీడియో…
వ్యభిచార స్థావరంపై పోలీసుల దాడి,,ముగ్గురు వక్తుల అరెస్ట్
మనన్యూస్,కామారెడ్డి:దేవునిపల్లి పిఎస్ పరిధి లోని విద్యుత్ నగర్ లో వ్యభిచారం నడుస్తుందని నమ్మదగిన సమాచారం మేరకు దేవునిపల్లి ఎస్,ఐ పోలీస్ సిబ్బంది వెళ్లి వ్యభిచార ఇంటిని సోదా చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు ఒక మగ ఆడ మనిషి వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని…
స్టెమి ఇంజక్షన్తో గంటలో గుండెకు భరోసా
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:స్టెమి ఇంజక్షన్తో గుండెపోటుతో ఉన్న వ్యక్తికి ఒక గంటలో ప్రాణాన్ని సంరక్షించే అవకాశం ఉందని, ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం లో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ చెప్పారు. సోమవారం…
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ కి భారీగా తరలి వెళ్లిన శ్రేణులు
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ మన న్యూస్ ప్రతినిధి ప్రత్తిపాడు:ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ ఏలూరులో సోమవారం నామినేషన్ వేస్తున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నియోజకవర్గ…
కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కు రెండు రోజులపాటు సీనియర్ అధికారులతో శిక్షణ కార్యక్రమం
క్రమశిక్షణ నిజాయితితో విధులు నిర్వహించాలి–స్టేషన్కు వచ్చిన బాదితులకు భరోసా ఇవ్వాలి. మనన్యూస్,కామారెడ్డి:- పోలీసులు విధి నిర్వహణలో అంకిత భావంతో పని చెయ్యాలని,పొలిసు డ్యూటీ లో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోని ప్రజలకు సేవలు అందించాలని వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని,బాధతో…
1/70 చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయాలి,
మనన్యూస్,సాలూరు:1/70 చట్టాన్ని ప్రభుత్వం తొక్కు పెట్టి గిరిజన ప్రాంతాలను బడ వ్యాపారస్తులకు పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ఈ ప్రభుత్వం చూస్తుందని.గిరిజలంతా ఏకమై ఈనెల 11,12 గిరిజన సంఘాలు ఇచ్చిన బందుకు అందరూ సంపూర్ణ మద్దతు పలికి అధిక సంఖ్యలో పాల్గొని బందును…
మల్లమ్మ కుంట లో 90% దళితుల భూములు లాక్కొని,ప్రాజెక్ట్ నిర్మించడము దుర్మార్గ ప్రక్రియ అని ,తెలంగాణ రాష్ట్ర యువ నాయకుడు KMS. శ్రావణ్ కుమార్ రాయల్ తో గోడు విన్నవించుకున్న తనగల రైతులు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం లోని,నారాయణ పురం గ్రామంలో,తెలంగాణ స్టేట్ యూత్ లీడర్ KMS. శ్రావణ్ కుమార్ రాయల్ ,VHPS లీడర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో కలిసి,తనగల రైతులు తమ యొక్క గోడును విన్నవించుకున్నారు మల్లమ్మ కుంట అనే ప్రాజెక్టు పేరుతో…
కవాడి పల్లిలో ఘనంగా స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవం
రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే సచిన్ పైలెట్ మనన్యూస్,అబ్దుల్లాపూర్మెట్:రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కవాడి పల్లి గ్రామ పరిధిలో రాజస్థాన్ గుజ్జర్ సమాజ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన స్వామి దేవ్ నారాయణ్ మందిర్ ప్రారంభోత్సవంలో రాజస్థాన్ రాష్ట్రం మాజీ ఉప…
సరూర్ నగర్ లో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం
మనన్యూస్,సరూర్,నగర్:సరూర్ నగర్ లో డివిజన్ లోని వి ఎం హోమ్ ఎదురుగా శ్రీ బాలాజీ టిఫిన్స్ పైన గంజి విజయ్,చింత కింది శ్రీకాంత్ సంయుక్త నేతృత్వంలో మెగా ఫైర్ హౌస్ మల్టీక్యూజైన్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల…