రేవంత్ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారు – ఏలేటి
Mana News :- రేవంత్ ను మార్చేందుకే..తెలంగాణకు మీనాక్షి వచ్చారంటూ బాంబ్ పేల్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిత్యం ఏదో ఒక సంచలన అంశంతో… రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అయితే……
ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్
Mana News :- ఏపీలోని తణుకు పీఎస్ వద్ద అఘోరీ హల్చల్ చేసింది.మహిళలను వేధించిన అఘోర రాజేష్ నాథ్పై ఫిర్యాదు చేయడానికి తణుకు పోలీస్స్టేషన్కు అఘోరీ వెళ్లగా..అక్కడ ఫిర్యాదును స్వీకరించడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో పోలీసుల తీరుపై అఘోరీ ఆగ్రహం వ్యక్తం…
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా !
Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్ హత్య కేసులో మంత్రి ధనంజయ్పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్. ఈ మేరకు అధికారిక…
నిన్నేమో రోహిత్ శర్మపై.. ఇప్పుడు కోహ్లీపై కూడా.. షామా మహ్మద్ కాంట్రవర్సీ కామెంట్స్!!
Mana News, Sports :- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదం లేవనెత్తిన కాంగ్రెస్ నేత షామా మహ్మద్ ప్రస్తుతం తీవ్రంగా విమర్శలకు గురౌతుంది.సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ, క్రీడా ప్రముఖుల వరకు…
తిరుపతి: గాలి గోపురం వద్ద చిరుత కదలికలు
Mana News :- తిరుమల మెట్ల మార్గంలో సోమవారం రాత్రి చిరుత పులి కదలికలు కనిపించాయి. అర్ధ రాత్రి దాటాక గాలిగోపురం వద్ద గల ఒక షాపులో చిరుత కదలికలు రికార్డ్ అయ్యాయి. అటుగా వచ్చిన చిరుత కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. ఈ…
తల్లి ఆచూకీ కోసం తల్లడిల్లుతున్న జవాను
Mana News :- తిరుపతి జిల్లా తిరుమలలోని తన తల్లి ఆచూకీ తెలిస్తే చెప్పండి అంటూ ఒక జవాను సెలవు పెట్టి తిరుపతి పరిసర ప్రాంతాల్లో చేతిలో ఫొటో పట్టుకొని వెతుకుతున్నాడు. సెలవులు ముగిసి నేపాల్ సరిహద్దులో ఉద్యోగానికి వెళ్లలేక ఇటు…
హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,నిజాంసాగర్ మండలం లోని గోర్గల్ లో హోరాహోరీగా గోర్గల్ లో కుస్తీ పోటీలు నిర్వహించారు. బీడీలమ్మ వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి 20 నుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు సాయంత్రం…
తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్.
తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టి. జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…
తవణంపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జగన్నాథం.
తవణంపల్లి మార్చి 3 మన న్యూస్ తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా టీ. జగన్నాథం, ఉపాధ్యక్షులుగా సిద్దయ్య , ప్రధాన కార్యదర్శిగా అనంత కుమార్, కోశాధికారిగా జీవన్ కుమార్ రెడ్డి , ఉప కార్యదర్శిగా రామ కుమార్ ,రాజశేఖర్ ,కార్యవర్గ సభ్యులుగా…
శ్రీ మొగిలీశ్వర స్వామి దేవస్థానము నందు రధోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం 1,36,396=00 రూపాయలు.
బంగారుపాళ్యం మార్చ్ 3 మన న్యూస్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి దేవస్థానం నందు ఆదివారం జరిగిన రథోత్సవం సందర్భంగా ఆలయమునకు వచ్చిన ఆదాయం తాత్కాలిక హుండీ లెక్కింపు ద్వారా ఆదాయం రూ 43577.00 , సేవా టిక్కెట్లు ద్వారా…