Latest Story
విద్యుత్తు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఆందోళనదళితుల పక్షాన దళిత ప్రజా సమితి…మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్పశువులకు విధిగా టీకాలు చేయించాలి – డిప్యూటీ డైరెక్టర్జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులుపాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదలగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

Mana News Updates

ఏర్పేడు: పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించండి

శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ పాలక మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించాలని టీడీపీ నేత ముని రాజా యాదవ్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలో ఎమ్మెల్యేను సన్మానించి వినతి పత్రాన్ని అందజేశారు. మండల టీడీపీ సీనియర్…

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 జోగులాంబ గద్వాల జిల్లాఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరమని అన్నారు ఈ సందర్భంగా…

క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు

గద్వాల జిల్లా (మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12 :- జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా క్రికెట్ పోటీలు . ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకితభావంతో రాణించాలని రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం…

మైనార్టీ గురుకులను సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్

మన న్యూస్ లింగంపేట్ 13:24, కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం మండల కేంద్రంలో ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు…

భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుంది

గద్వాల జిల్లా(మనన్యూస్ ప్రతినిధి) నవబంర్ 12జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనానికి జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ల ద్వారా మహిళలకు పూర్తి సంరక్షణ…

ప్రభుత్వ వ‌స‌తి గృహ ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు

మన న్యూస్ : కామారెడ్డి, ప్రభుత్వ వ‌స‌తి గృహ ప్రభుత్వ వ‌స‌తి గృహ విద్యార్థుల‌కు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి నేడు లింగంపేట్ మైనారిటీ రెసిడెన్సీషియల్ పాఠశాల విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు*స్థానిక నాయకులతో…

సీఎం,ఎమ్మెల్యే ఫోటోలకు పాలాభిషేకం చేసిన వెదురుకుప్పం టిడిపి నాయుకులు

Mana News :- వెదురుకుప్పం:- వెదురుకుప్పం మండలం వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి 17 కోట్ల 82 లక్షల 52 వేల రూపాయలు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మరియు డిగ్రి కళాశాల బవనల…

శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

MANA NEWS :- హయత్ నగర్:- మనన్యూస్ , హయత్ నగర్ జాతీయ రహదారికి ఆనుకొని లక్ష్మారెడ్డి పాలెం సంగం బేకరీ సమీపంలో పియూష్ అగర్వాల్ నేతృత్వంలో శ్రీ శ్యామ్ శానిటేరీ & టైల్స్ ఘనంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిధులుగా…

చేప పిల్లల విడుదల..కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి

నిజాంసాగర్,( జుక్కల్ ) నవంబర్ 12,మత్స్యకారులు అభివృద్ధికి పెద్దపీట వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహ్మద్ నగర్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు.మంగళవారం తుంకపల్లి గ్రామ శివారులో చెరువులో ప్రభుత్వం రాయితీపై చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన…

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు

MANA NEWS :- తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మన న్యూస్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకిర్ అలీ……షాకిర్ అలీ మాట్లాడుతూ ముస్లిం సోదరులు తరపున కృతజ్ఞతలు . రాష్ట్ర పదవుల్లో…