శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు నెల 6 తేదీ నాడు ఆదివారం శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామి దేవస్థానం లో సీతారాముల కళ్యాణం మహోత్సవం బ్రోచర్లు ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి…

పేదల పెన్నిది సిఎంఆర్ఎఫ్.కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,పేదల పెన్నిధి సిఎంఆర్ఎఫ్ అని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిప్ప మోహన్ అన్నారు. ఆయన శుక్రవారం పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో నీరుడి అశోక్ 21వేలు,రీమా బాయి 32 వేలరూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ…

సుల్తాన్ నగర్ లో చలివేంద్రం ప్రారంభం

మన న్యూస్,నిజాంసాగర్,నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో చలివేంద్రాన్ని ఎంపీడీవో గంగాధర్ ప్రారంభించారు. వేసవికాలం దుష్ట గ్రామ ప్రజలతోపాటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులతో పాటు గ్రామ ప్రజల దాహాన్ని తీర్చే అందుకోసం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని…

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి అన్నారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పరిధిలోని నర్సింగ్ రావు పల్లి,గోర్గల్ గ్రామాలల్లో సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తూకానికి పూజ చేసి…

అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

మనన్యూస్,మక్తల్:నర్వ మండల కేంద్రంలోని పాతర్ చేడ్ గ్రామంలో బోలుబండ కుటుంబ సౌజన్యంతో ఏర్పాటుచేసిన అంబలి కేంద్రాన్ని గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని బోలుబండ కుటుంబ సభ్యులు తెలిపారు.…

బాలిక చదువు కోసం మన ఫౌండేషన్ ఆర్థిక సహాయం

మనన్యూస్,నెల్లూరు జిల్లా:ఉదయగిరిలోని నాగులబావిరికి చెందిన ఎస్.కె సమన్ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాధ స్థితిలో ఉన్నప్పుడు షకీరా అనే మహిళ ఆ బాలికను చేరదీసి అన్ని తానై కన్న బిడ్డల సంరక్షిస్తూ చూసుకుంటున్న నేపథ్యంలో ఆ బాలికకు చదువుకు ఆటంకం…

శారదమ్మకు ప్రముఖుల నివాళి

మనన్యూస్,తిరుపతి:తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ స్వర్గీయ పి.మునిరెడ్డి సతీమణి స్వర్గీయ పి శారదమ్మ శుభస్వీకరణ కార్యక్రమం వారి కుమారులు పి.సుధీర్ కుమార్ రెడ్డి,పి.నవీన్ కుమార్ రెడ్డి, భువన్ కుమార్ రెడ్డి,జీవన్ కుమార్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం మంగళం రోడ్డులోని ఓ…

షేక్ నూర్జహాన్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..!

అభయాంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ..! మనన్యూస్,కలిగిరి:కలిగిరి మండలం ఎరుకల రెడ్డి పాలెం లో షేక్ మస్తాన్ నూర్జహాన్ దంపతులచే సొంత నదులతో నిర్మాణం చేసిన వాటర్ ప్లాంట్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ…

సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది సోకు రాష్ట్ర ప్రభుత్వంనిది

కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా మనన్యూస్,చైతన్యపురి:డివిజన్లోని రేషన్ షాపులను సందర్శించిన బిజెపికార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసిచైతన్యపురి డివిజన్ లొ ఉన్న రేషన్ షాపులను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ రంగా నరసింహ…