పార్టీ బలోపేతానికి కృషి చేయండి: జిల్లా బిజెపి అధ్యక్షుడు
వెదురుకుప్పం, మన న్యూస్ ఏప్రిల్ 11 : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి బిజెపి నాయకులు కార్యకర్తలు తమ వంతు కృషి చేయాలని జిల్లా బిజెపి అధ్యక్షుడు జగదీష్ నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం వెదురుకుప్ప మండలం…
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు
సింగరాయకొండ మన న్యూస్:- సమాజసేవకుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే గారి జయంతిని పురస్కరించుకుని సింగరాయకొండలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కొండేపి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇంచార్జి, పిఏసి సభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు…
సింగరాయకొండ ఉపసర్పంచ్ షేక్ కరిమూన్ రాజీనామా
సింగరాయకొండ మన న్యూస్:- సింగరాయకొండ గ్రామ ఉప సర్పంచ్ పదవిలో ఉన్న షేక్ కరిమూన్ గారు ఆరోగ్య సమస్యల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. మండల అభివృద్ధి అధికారి ( ఈవో పి ఆర్ డి) కు అందించిన రాజీనామా…
మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో విగ్రహావిష్కరణ
సింగరాయకొండ మన న్యూస్:- మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్,…
సింగరాయకొండ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి – ప్రభుత్వానికి డా. పెట్లూరి వెంకటేశ్వరరావు వినతి
సింగరాయకొండ మండల రిపోర్టర్ మన న్యూస్:-ప్రకాశం జిల్లా తీరప్రాంతం సింగరాయకొండలో పూర్వంలో నెలకొల్పిన 30 పడకల ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మళ్లీ పునరుద్ధరించి, 50 పడకల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ స్థాయికి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని…
నర్వ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమ గౌడ్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు నిర్మాణ పనులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు భూమా గౌడ్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నిజాంసాగర్ మాజీ…
మహిళలకు ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిబాపూలే…
మన న్యూస్ నంద్యాల (అపురూప్): మహిళలకు ఆదర్శనీయులు జ్యోతిబా పూలే అని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణం నందలి మహాత్మ జ్యోతిరావుపూలే…
బీసీలకు రిజర్వేషన్ బీఎస్పీ తోనే సాధ్యం
మనన్యూస్ కాకినాడ కలెక్టరేట్ (అపురూప్) బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం బహుజన నినాదాలతో బీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలంటూ నినాదాలతో దద్దరిల్లింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కి రోడ్డుపై బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు బీసీ…
వాతావరణం అనుకూలంగా లేదు. వరి పంటలు వాయిదా వేయండి..
మన న్యూస్ శంఖవరం (అపురూప్): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. కత్తిపూడిలో రైతులతో వరి కోతలను ,నూర్పిడిలను పరిశీలించి సూచనలు ఇచ్చారు .ధాన్యం నాణ్యతా ప్రమాణాలను అనుసరించి మద్దతు ధరలకు…
పూలే – నిఖార్శైన అభ్యుదయ వాది* -బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ
శ్రీకాళహస్తి, మన న్యూస్: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేసిన తొలితరం మహనీయులు, ప్రముఖ సంఘ సంస్కర్త, మహాత్మా జ్యోతిరావు పూలే నిఖార్శైన అభ్యుదయ వాది అని తెలుగుదేశం పార్టీ బిసి విభాగం నాయకులు కొనియాడారు.మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని…