ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కానున్న ”హలో బేబీ”

Mana News :- ఇటీవల సోలో క్యారెక్టర్ తో సినిమాలు బాగానే వస్తున్నాయి. సోలో క్యారెక్టర్ తో హలో బేబీ సినిమా ఏప్రిల్ 25న థియేటర్స్ లో విడుదల కాబోతోంది. కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య…

 శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..అలా రావొద్దంటూ టీటీడీ కీలక ప్రకటన

Mana News :- TTD: తిరుమలకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఎండాకాలం కావడం, పిల్లలకు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీటీడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది. భక్తులు దీన్ని తెలుసుకోవడం చాలా…

దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించాలి—-డాక్టర్ జె వినయ్ కుమార్.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లి పరిధిలోని తిరువెంగలాపురం సచివాలయం నందు రాష్ట్రీయ బాలుర ఆరోగ్య పథకము మరియు సికి్సెల్ అనిమయి, ఎన్ సి డి సి డి సర్వే…

సివిల్స్ తుది ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

Mana News :- అఖిల భారత స్థాయి సర్వీసుల్లో అధికారుల ఎంపిక కోసం ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫలితాలను అందుబాటులో ఉంచారు. గతేడాది నిర్వహించిన…

రెవెన్యూ, అధికారులది ఆర్భాటపు, హడావిడి ప్రచారాలే—సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ—ఘాటు విమర్శ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన, కలసపాడు, అట్లూరు మండలాలలో జరిగిన భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు కేవలం ఆర్బాటపు ప్రకటనలు చేస్తూ హడావుడి పర్యటనలు చేస్తున్నారు, తప్ప నేటి వరకు ఒక్క సెంటు…

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

Mana News :- ‘దేవర’ లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.…

ఎస్సై సత్యనారాయణ చేతుల మీదుగా మజ్జిగ వితరణ.

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 22: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కీర్తిశేషులు పెద్దిరెడ్డి…

సమస్యల నడుమ గ్రామ సచివాలయాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు…

‘ఉర్సా’ వివాదం, తెర వెనుక – ఏది నిజం..!!

Mana News :- ఉర్సా…ఇప్పుడు ఏపీలో చర్చగా మారిన పేరు. రాజకీయ రచ్చ సాగుతున్న పేరు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ ఉర్సా సంస్థ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే, ఉర్సా సంస్థ పెట్టుబడులు… ప్రభుత్వ…

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి

Mana News :- TG Inter Results | హైదరాబాద్ : ఇంటర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో అమ్మాయిలు సత్తా చాటారు.…