కోవూరు నియోజకవర్గం అభివృద్ధే శ్వాసగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్, కోవూరు, మే 20:- జాతరలా మినీ మహానాడు – లంచాలు లేని కోవూరు సాధించడమే తీర్మానం – ఎమ్మెల్యే ప్రశాంతమ్మ- పదవులు శాశ్వతం కాదు.. ప్రజా సంక్షేమంలో రాజీ పడం- ప్రతి ఒక్కరికీ తోడుంటాం.. ఆపదలో ఆదుకుంటాం- కోవూరు…
కావలిలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తిన పురవీధులు….
మన న్యూస్, కావలి, మే 20 : కావలి శాసనసభ్యులు దగు మాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జరిగిన భారత సైనికులకు మద్దతుగా చేసిన తిరంగా యాత్ర మువెన్నెల జెండాలతో వందేమాతరం నినాదాలతో భారత మాతాకీ జై అనే…
తెలుగుదేశం మహానాడు కీలక కమిటీల్లో సభ్యులుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,మే 20:తెలుగుదేశం పార్టీ ఈ నెల 27 నుంచి కడపలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడులో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్కి అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి నారా లోకేష్ కన్వీనర్గా 12 మందితో కూడిన…
పేదల అండగా ముఖ్యమంత్రి సహాయనిది…. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,రూరల్ మే 20:నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 20 మందికి మంజూరైన రూ.19లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం బాధితులకు అందజేసిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని చికిత్సలు పొందిన వారితో…
తెలుగుదేశం మహానాడు భోజన ఏర్పాట్లు కమిటీ సభ్యుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు రూరల్, మే 20:మే 27 నుంచి కడపలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించే మహానాడుకు సంబంధించి భోజన ఏర్పాట్ల కమిటీ సభ్యులుగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నియమించారు.…
గూడూరులో జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
.మన న్యూస్,గూడూరు ,మే 20:ప్రతి నియోజకవర్గంలోని యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని , అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ,ఆధ్వర్యంలో, లక్ష్య ఫౌండేషన్ మరియు డి ఆర్ డబ్ల్యు డిగ్రీ కళాశాల,…
మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి సహకారంతో రాష్ట్రస్థాయి 24వ ర్యాంకు సాధించిన రేవూరు నిషిత
మన న్యూస్, నెల్లూరు ,మే 20: నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందించిన సంపూర్ణ సహకారంతో ఈ నెలలో జరిగిన ఈసెట్ -2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో(ఈసెట్ హల్ టిక్కెట్ నెంబర్ :- 75180020060)…
ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
మన న్యూస్ ,నెల్లూరు, మే 20 :ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి, అణగారిన వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు మంగళవారం వర్ధంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు…
గూడూరులో నిరుపేద కుటుంబానికి జె వి వి ఆధ్వర్యంలో ప్రొవిజన్స్ కూరగాయలు పండ్లు పంపిణీ
మన న్యూస్, గూడూరు, మే 20: తిరుపతి జిల్లా గూడూరు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పురుషోత్తమరావు దాతృత్వంలో వారి మనవడు మనమరాలు పుట్టినరోజు సందర్భంగా అండర్ బ్రిడ్జి దగ్గర ఏ పని చేసుకోలేక నిరాశ్రయులైనటువంటి ధారా హనుమంతు కుటుంబానికి ప్రొవిజన్స్, దానిమ్మపండ్లు,…
సర్వేపల్లి నియోజకవర్గంలో రూ 120 కోట్లతో 685 అభివృద్ధి పనులు ……..సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
మన న్యూస్ ,సర్వేపల్లి ,మే 20:*వైసీపీ ఐదేళ్ల పాలనలో నియోజకవర్గం నలిగిపోయింది.*అరాచకాలకు పాల్పడిన వ్యక్తి ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నాడు..50 రోజులుగా పత్తా లేకుండా పారిపోయాడు*కాకాణి లాంటి వ్యక్తిని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకున్న వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తోంది.*వెంకటాచలం మండలం…