పండుగకను కూడా వదలని రాజకీయ రంగు , రెండు కోట్ల నిధులకు రాజకీయ అడ్డంకులు, శిలాఫలకాలపై ప్రోటోకాల్ పాటించని వైనం
మన న్యూస్ సాలూరు మే 14:= పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు లో పైలట్ వాటర్ స్కీము పై కౌన్సిలర్ల రసా బసమున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశం శ్యామలాంబ…
వాల్మీకి సంఘం నూతన కమిటీ ఎన్నిక
మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్…
3.15 యం వి ఎ పిటీఆర్ ప్రారంభం -: సబ్ స్టేషను ప్రారంబించిన ఎమ్మెల్యే -: చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షం
మన న్యూస్ లింగంపెట్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం, బాణాపూర్ గ్రామ సబ్ స్టేషన్ నందు 1 కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 3.15 యం.వి.ఏ పిటిఆర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్…
స్ట్రీట్ కాజ్ గురునానక్ ఇన్స్టిట్యూషన్ అధ్యర్యంలో పిల్లలకు సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం మంచాల.
మన న్యూస్ : మంచాల మండలంలోని జపాల్ గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ , జపాల్ లోని పిల్లల కోసం విజయవంతంగా ఒక సెల్ఫ్-డిఫెన్స్ శిక్షణా శిబిరం ను గురునానక్ ఇన్స్టిట్యూషన్ స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో నిర్వహించింది. ప్రాక్టికల్,ఆకర్షణీయమైన బోధనా…
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 91 మొబైల్ ఫోన్లు రికవరి, బాధితులకు అందజేత – జిల్లా ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐ పి ఎస్
చోరీ మొబైల్ ఫోన్లు కొనడం, అమ్మడం నేరం- మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ www.ceir.gov.in వెబ్ పోర్టల్ లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించండి.- – మొబైల్ దొంగతనం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. మన…
మఖ్తల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చారిత్రాత్మకం- స్థానిక ఎమ్మెల్యే రాకతో ఏడాదిన్నరకే మఖ్తల్ లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి..- ఎమ్మెల్యే శ్రీహరి మానస పుత్రికల్లో డయాలసిస్ సెంటర్ ఒకటి,
మన న్యూస్ మక్తల్ నియోజకవర్గం: మక్తల్ నియోజవర్గ వాసులకు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న డయాలసిస్ సెంటర్ పూర్తిస్థాయి సౌకర్యాలతో అన్ని హంగులతో అందుబాటులోకి వచ్చిందని,ఇక మీదట మక్తల్ నియోజకవర్గం ప్రజలు డయాలసిస్ సేవల కోసం నారాయణపేట & మహబూబ్ నగర్ కు వెళ్లాల్సిన…
రైతు ఉన్నతి బాగుకోసం ఎంతవరకైనా వారికి తోడుగా నేనుంటా -వాకిటి
మన న్యూస్ నర్వ మండలం: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలం ఉందెకోడ్ గ్రామం లో రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ వారి మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా.వాకిటి శ్రీహరి.అనంతరం…
బద్మాషులు’ నుండి ‘లోకం మారిందా’ సాంగ్ ను విడుదల చేసిన హీరో ‘నవీన్ చంద్ర’ …. జూన్ 6న థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ !!!
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి. బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన…
గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
కార్వేటి నగరం, మన న్యూస్… తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరిబాబు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు.. కార్వేటి నగర్ మండలం కోటరేడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గిరి…
నెల్లూరులో ఓవెల్ స్కూల్ విద్యార్థులు సి.బి.ఎస్.ఇ( టెన్త్) 2024-25 ఫలితాలలో 100% ఉత్తీర్ణత
నెల్లూరు ,మన న్యూస్ ,మే 13: నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లో ఉన్న ఓవెల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మంగళవారం విడుదల చేసిన సి.బి.ఎస్ ఈ టెన్త్ 2024-25 ఫలితాలలో మంచి మార్కులు సాధించడమే కాకుండా 100% ఉత్తీర్ణత సాధించారు.ఈ…