కూటమి ప్రభుత్వం దుర్మార్గం పరాకాష్టకు చేరింది…… ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్ట్ లను ఖండించిన ……..ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
మన న్యూస్, నెల్లూరు ,మే 17:నెల్లూరు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ…
వైసిపి కాకినాడ జిల్లా కార్యాచరణ కార్యదర్శిగా బీశెట్టి అప్పలరాజు
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీలో యర్రవరం గ్రామ సర్పంచ్ బీశెట్టి అప్పలరాజుకు స్థానం కల్పించారు.రాష్ట్ర వైసిపి అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం,నియోజకవర్గ…
బంగారుపాళ్యం, యాదమరి మండలాల నూతన అధ్యక్షులను ప్రకటించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..
మన న్యూస్ ప్రతినిధి పుతలపట్టు నియోజకవర్గం మే-17:- పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కార్యాలయంలో పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని బంగారుపాళ్యం, యాదమరి మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్…
అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ పద్ధతిలో శస్త్ర చికిత్సలు
మన న్యూస్ ప్రతినిధి తవణంపల్లె మే-17:- చెన్నై అపోలో ఆసుపత్రిలో డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అధునాతన పద్ధతులతో తుంటి మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రముఖ ఆర్తో సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి అరగొండ అపోలో ఆసుపత్రి ఏవో చంద్రశేఖర్…
శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థికి బంగారు పతకం
మన న్యూస్ చిత్తూరు మే-17 చిత్తూరు నగరం మురకంబట్టు సమీపంలోని ఆర్ వి ఎస్ నగర్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాల కు చెందిన బి ఫార్మసీ విద్యార్థినికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందజేశారు.…
తుడా చైర్మన్ డాక్టర్ సి. దివాకర్ రెడ్డిని ఘనంగా సన్మానించిన వెదురుకుప్పం రెడ్డి సంఘం నాయకులు
వెదురుకుప్పం, మన న్యూస్:చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సి. దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి లభించిన సందర్భంగా, వెదురుకుప్పం రెడ్డి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ బాధ్యతను…
అర్హులందరికీ సంక్షేమ పథకాలు..ఎమ్మెల్యే తోట
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించి ఆదుకుంటామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.పిట్లం మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో పిట్లం,నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు,…
శ్యామలంబ అమ్మవారి పండుగకు మేము అడ్డుపడలేదు, మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ
మన న్యూస్ సాలూరు మే 16:= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగకు సంబంధించిన పనులు అడ్డుకుంటున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనడం తీవ్రంగా ఖండిస్తున్నామని సాలూరు మున్సిపల్…
పోలీస్ భద్రత నడుమ శ్యామలంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తాం పట్టణ సీఐ వాసు నాయుడు
మన న్యూస్ సాలూరు 16:=పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపోలీసుల భద్రత నడుమ పండుగను సక్రమంగా జరిపిస్తాం పోలీసుల భద్రత నడుమ శ్యామలాంబ అమ్మవారి పండుగను సక్రమంగా జరిపిస్తామని పట్టణ సీఐ వాసునాయుడు అన్నారు. శుక్రవారం సీఐ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు…
నెల్లూరులో మే 17న ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం నెల్లూరు జిల్లా ప్రధమ మహాసభలు
మన న్యూస్ , నెల్లూరు, మే 16:నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సిఐటియు జిల్లా కార్యాలయంలో మే 16 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గుంజి దయాకర్ విలేకరుల సమావేశం నిర్వహించినారు. నెల్లూరు నగరంలో…