ఆర్థిక లావాదేవీలు పక్కాగా నమోదుచేయాలి – వెలుగు ఏ పి ఎం రెడ్డి శ్రీరాములు

మన న్యూస్, పాచిపెంట,జూలై 16:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండల సమాఖ్యలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు యొక్క దస్త్రాలలో పక్కాగా నమోదు చేయాలని పాచిపెంట వెలుగు ఏపిఎం రెడ్డి శ్రీరాములు కోరారు. బుధవారం నాడు పాచిపెంట వెలుగు కార్యాలయంలో 36 గ్రామ సంఘాలు, మండల సమైక్య,రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలును చార్టెడ్ అకౌంటెంట్ బుగత రాజేష్ క్షుణ్ణంగా పరిశీలించారు. పలువురు ఆడిటర్లు, గ్రామ సంఘాలకు సంబంధించిన నగదు పుస్తకము,తీర్మానాలు, రసీదులు, ఓచర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎం శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ సంఘాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి గ్రామ సంఘం అధ్యక్షురాలు కు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్సికే సత్యంనారాయణ, సి సి లు,వి ఓ ఏ లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..