నాటి ప్రభుత్వాలు… నేటి ప్రభుత్వాలు దోచుకోవడమేప్రభుత్వాలకు నడిగడ్డ మీద ప్రేమలేదు.జూరాల డ్యాం రిపేర్ చేయకుంటే భవిష్యత్త్ కష్టమే- మాజీ శాసన సభ్యులు డికె. భరత సింహారెడ్డి
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని డికె. బంగ్లా లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు డీకే భరత సింహారెడ్డి మాట్లాడుతూ. జూరాల ప్రాజెక్టు సేఫ్ గా ఉందని మంత్రి…
అర్థం రాత్రి పోలీస్ విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస్ రావు ఐపీఎస్
గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 ;- జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని పోలీస్అర్ధరాత్రి పోలీస్ విధులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్. రాత్రి వేళల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించే పెట్రోలింగ్…
భారతీయ సంస్కృతి ఆచార సాంప్రదాయాలను కాపాడుకుందాం – బోలా శీను.
గూడూరు, మన న్యూస్ :- హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకొనే ప్రతి హిందూవు నీ ధర్మాన్ని.. నీ దేవుడు గుడి ఆస్తులను కాపాడుకొనే రక్షకుడువి నువ్వే… గుడికి వెళ్లే మీరు ఇచ్చే కానుకులకు హుండీలో వెయ్యకుండా.. హిందూ సనాతన ధర్మమాన్ని నమ్ముకే…
బలరామ్మూర్తి త్వరగా కోలుకోవాలి..
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపరూప్):- కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ ఏఎస్ఐ గంగిరెడ్డి బలరామ్మూర్తి ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో బలరామ్మూర్తి ను మాజీమంత్రి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని…
పసి హృదయాన్ని కాటేసిన మృత్య గుంత !
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- నూతనంగా ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కొరకు తవ్విన గుంతలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రమాదవశాత్తూ నీళ్ళలో పడిన ఇద్దరు పాఠశాల విద్యార్థుల్లో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన కాకినాడ…
మేధావులు మేధావి శక్తి తోనే విద్యార్థుల భవిష్యత్తు..
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- మేధావులు మేధావి శక్తితో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాష్ట్రంలో విద్య అభివృద్ధికి తోడ్పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత పర్వత సురేష్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు మండల…
వికలాంగుల కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
మన న్యూస్ఎ,స్ఆర్ పురం:- వికలాంగుడికి చేయూత అందించిన జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయతీకి చెందిన గోవిందయ్య ,కుమారుడు సురేంద్రబాబు కుటుంబానికి ఎలక్ట్రికల్ వెహికల్ అందించి తాను అండగా ఉంటానని పుట్టినరోజు అందించడం…
నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవ్య మాట్లాడుతూ..ఆయిల్ పామ్…
గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు
గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ముమ్ముర తనిఖీలు చేపట్టారు.. గూడూరు మండలం టిట్కో నివాసాల నివాసాలు ఉంటున్న గృహాలపై వారు దాడులు నిర్వహించే అనుమతి లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే…
ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్
సాలూరు, Mana News :– విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన టు-టౌన్ ఎస్ఐ మురళి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి…