Latest Story
ఉగ్ర దాడిని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన.పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభను కనబరిచిన కొంకిపూడి నిఖిల శ్రీ..కత్తిపూడి మాధురి విద్యార్థుల పదవ తరగతి ఫలితాలు నూరు శాతం..పదవ తరగతి ఫలితాలలో శంఖవరం కేజీబీవీ విద్యార్థినిలు ప్రతిభ.ఉగ్రవాద దాడులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీశంఖవరం మోడల్ స్కూల్ ప్రతిభ. విద్యార్థుల అద్వితీయ విజయం..ఉగ్రవాద దాడి అత్యంత హేయమైన చర్య—జనసేన— బసవి రమేష్ఉగ్రవాద దాడులను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీమండల స్థాయి లో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులుపాఠశాల భవనానికి ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన

Mana News Updates

రోడ్డుపైనే ధాన్యం ఆరబోత..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) రోడ్లపై ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఆరబోయడానికి రోడ్లను వినియోగించుకుంటున్నారు. వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పంటలను ఆరబోయడానికి సమీపంలోని రోడ్లను కల్లాలుగా వాడుకుంటున్నారు. ఉదయం ఆరబోసిన ధాన్యాన్ని సాయంత్రం కుప్పలు…

ఉత్సహంగా కార్తీక వనభోజనాలు..

తిరుపతి, నవంబర్ 11(మన న్యూస్ )ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ప్రతి శనివారం గోవింద నామ సంకీర్తనలతో భక్తి భావాన్ని పెంచుతున్న స్థానిక భజన మండలి కళాకారుల 150 మంది సభ్యులు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.. స్థానిక…

పండ్ల మార్కెట్ లో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తాం..వర్తకుల సహకారంతో మార్కెట్ ని మరింత అభివృద్ధి చేస్తాం.

మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి అబ్దుల్లాపూర్మెట్టు , మన న్యూస్ సోమవారం ఉదయం పాలకవర్గం అధికారులతో కలిసి బాటసింగారం పండ్ల మార్కెట్ లో నడుస్తున్న క్రయ విక్రయాలను పరిశీలించిన మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి…మార్కెట్ లో ఉన్న…

ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ వార్షికోత్సవం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) :- ఎల్లారెడ్డిలో ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 106వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేడుకలను కస్టమర్ లతో కలిసి ఘనంగా నిర్వహించారు.…

ప్రజారంజక బడ్జెట్,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడ్జెట్

2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ సాలూరు, నవంబర్ ( మన న్యూస్):= పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు,గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడింది.. రాష్ట్ర వనరుల మళ్లింపు, దుర్వినియోగం జరిగాయి, గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో…

ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు

మానవత్వ దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరాములు సరూర్ నగర్, మన న్యూస్ :- ఎంతోమందికి దహన సంస్కారాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న శ్రీరాములు. ఇలాంటివారిని యువత ఆదర్శంగా తీసుకోవాలి . కొంతమంది కారణజన్ములు వారు వారి కుటుంబాలతో పాటు…

మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్లి విద్యార్థి మృతి

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రమాదవశాత్తు నీట మునిగి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సె కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ నగర్ మండలం కొమలాంచ గ్రామానికి…

నవంబర్ 22న విడుదలకు సిద్ధమైన “ఉద్వేగం” మూవీ

కళా సృష్టి ఇంటర్నేషనల్, మణిదీప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో జి శంకర్, ఎల్ మధు నిర్మాతలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం ఉద్వేగం. ఈ చిత్రానికి అజయ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా కార్తీక్ కొడగండ్ల సంగీతాన్ని అందించారు.…

“ధూం ధాం” సినిమాలో మ్యూజిక్, కామెడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు – ప్రొడ్యూసర్ రామ్ కుమార్, రైటర్ గోపీ మోహన్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్…

నవంబర్ 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న” శ్రీ శ్రీ శ్రీ రాజావారు

చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు.. అలాగే జాతీయ అవార్డు విన్నర్ , “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో…