అంధుడి వారసత్వ భూమి కబ్జా – అధికారుల ఎదుటే బెదిరింపులు కలకలం

విడపనకల్, మన న్యూస్ :- అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం కొట్టాలపల్లికి చెందిన కురువ ఎరిస్వామి అనే అంధుడి వారసత్వ భూమిని అక్రమంగా కబ్జా చేశారంటూ అతను న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. వెల్పుమడుగు గ్రామ పరిధిలోని 3.75…

జూలై 6 న జొనోసిస్ డే సందర్భంగా ఉచిత టీకాలు

గూడూరు, మన న్యూస్ :- జులై 6వ తేదీ జొనోసిస్ డే సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి రాకుండా ఉచిత టీకాలను వేస్తామని గూడూరు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు సురేష్ పేర్కొన్నారు.…

డెంగ్యూ వ్యాధితో భయం వద్దు.. డాక్టర్ శ్రీ లక్ష్మి

మన న్యూస్,రేణిగుంట: డెంగ్యూ వ్యాధితో భయం వద్దు అని తారకరామా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీ లక్ష్మి తెలియజేశారు. డెంగ్యూ వ్యాధి మాసో త్సవాలు సందర్భంగా కృష్ణాపురం స్కూల్ విద్యార్థులతో ర్యాలీ కార్యక్రమాన్ని శుక్రవారం…

యువతకు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానందా…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం

మన న్యూస్, తిరుపతి:– స్వామి వివేకానంద భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహాపురుషులని ఆయన జీవితం అందరికీ ఆదర్శమని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం అన్నారు. శుక్రవారం స్వామి…

వంగవీటి రంగా ఎందరికో స్ఫూర్తి:ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

మన న్యూస్,తిరుపతి:– వంగవీటి రంగా 78వ జయంతి వేడుకలు అనంతవీధి సర్కిల్ లో ఘనంగా జరిగాయి. రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి నాయకులకు పంచారు. అనంతరం పేదలకు అన్నదానం పంపిణి…

గూడూరు లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో అధ్యక్షులు Y. V. నారాయణ ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై గెట్…

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి విద్యార్థులకు కిట్లు,పంపిణీ పాల్గొన్న.. ఎమ్మెల్యే సత్యప్రభతో

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా. సర్వేపల్లి రాథాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను శుక్రవారం ప్రత్తిపాడు నియోజకవర్గంలో, ప్రత్తిపాడు మండలం, పెద శంకర్లపూడి గ్రామంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల లో…

ఏలేశ్వరంలో సుపరిపాలనలో తొలి అడుగు .. పాల్గొన్న ఎమ్మెల్యే సత్య ప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 4 వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్…

ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా యం శీనయ్య

మన న్యూస్,నెల్లూరు:వెటర్నరీ ఆఫీసర్ యడవల్లి మల్లికార్జున జూన్ 30 న ఉద్యోగ విరమణ చేయడంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడి గా బుధవారం రాష్ట్రనాయకులు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేసి ఆయనస్థానంలో నూతన నాయకత్వాన్ని…

మిషన్ వాత్సల్య కార్యక్రమం పై అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ఏలేశ్వరం నగర పంచాయతీ స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ చట్టాలపై “మిషన్ వాత్సల్య” పేరిట నిర్వహించిన అవగాహన సదస్సు లో ఎమ్మెల్యే…