అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం 2025 – 26 మొదటి విడత ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డా.కలికిరి మురళీమోహన్
యాదమరి ఆగస్ట్ 02 మన న్యూస్ :- పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం” 2025 – 26 మొదటి విడత నిధుల విడుదల ప్రారంభోత్సవం…
ఇండియన్ రైల్వేస్ ,భారత గౌరవ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు ఆధ్వర్యంలో ఉత్తర భారత దేశ పుణ్యక్షేత్రాలకు రైలు యాత్ర
మన న్యూస్, నెల్లూరు ,ఆగస్టు 1: పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనాలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టామని ఇండియన్ రైల్వేస్, సౌత్ స్టార్ రైల్వే మరియు టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు.నెల్లూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకర్ల సమావేశం…
గిరిజన చిన్నారుల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ అవసరం: న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు
*మన న్యూస్ సింగరాయకొండ:-*పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని తాతయ్య కాలనీ గిరిజన ప్రాథమిక పాఠశాలలో విద్యాసామాగ్రి మరియు పోషకాహారం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అమెరికాలో నివాసం ఉంటున్న ఇందుపల్లి జాషువా పుట్టినరోజు సందర్భంగా, ఆయన తాతయ్య అయిన విశ్రాంత ఎగ్జిక్యూటివ్…
తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమైనవి – పాచిపెంట సీడీపీఓ అనంత లక్ష్మి
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో బిడ్డ పుట్టిన మొదటి గంటలోపల ముర్రుపాలు ఇవ్వాలని పాచిపెంట ఐసిడిఎస్ పిఓ బి అనంతలక్ష్మి కోరారు. శుక్రవారం నాడు మండలం రాయగడ్డివలస పంచాయతీ సరాయి వలస, గురువు…
హాస్టల్లు తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్, బీసీ హాస్టల్లో 14మంది విద్యార్థులు. అందులో ఆరుమంది సెలవు
మన న్యూస్ పాచిపెంట, ఆగస్టు 1:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో బీసీ హాస్టల్ లో 14మంది విద్యార్థులకు గాను 6 మంది సుదీర్ఘ సెలవులో ఉండగా మిగతా ఎనిమిది మంది విద్యార్థులకు ఒక వార్డెన్, అటెండర్, కుక్, నైట్…
చంద్రబాబుకు జగన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. జగన్ రెడ్డి పనికిమాలిన చర్యలు మానుకో…టిడిపి నగర అధ్యక్షులు వట్టికుంట చినబాబు..
మన న్యూస్,తిరుపతి :– నెల్లూరు పర్యటనకు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు వట్టికుంట…
జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రెస్ స్టిక్కర్ లు-నకిలీ విలేఖరులకు చెక్
ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నమంటూ చలమణి నకిలీ విలేకరులకు చెక్, నూతన వ్యవస్థ కు శ్రీకారం చుట్టిన తిరుపతిజిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నట్లు చెప్పుకొస్తున్న నకిలీల నుండి ఇబ్బందిపడుతున్న అసలైన మీడియా…
గూడూరులో స్పౌస్ వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు
గూడూరు, మన న్యూస్ :- రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా మంజూరైన లక్షా తొమ్మిది వేల స్పౌస్ వితంతు పెన్షన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల ప్రకారం నేడు గూడూరు 2వ…
మాజీమంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ నో అక్రమ అరెస్టు చేస్తే సహించేది లేదు……. రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్
మన న్యూస్,నెల్లూరు, ఆగస్టు 1: నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాజీమంత్రి పోలు బోయిన అనిల్ కుమార్ యాదవ్ అక్రమ అరెస్ట్ విషయంపై శుక్రవారం ఉదయం రాష్ట్ర యాదవ మహాసభ నాయకులు యనమల నాగేశ్వరావు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించినారు.ఈ సందర్భంగా…
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గారి పుట్టినరోజు వేడుకలలో ఉదయగిరి నియోజకవర్గం TDP SC సెల్ నాయకులు…………
ఉదయగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): వర్ల రామయ్య గారి పుట్టినరోజు సందర్బంగావిజయవాడ లోని వర్ల రామయ్య గారి నివాసం నందు ఈరోజు అనగా 01-08-2025 జరిగిన జన్మదిన వేడుకలో ఉదయగిరి నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సాళువ తో సత్కరించి పుష్ప…