రేణిగుంట మండలంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఒక రోజు శిక్షణా కార్యక్రమం.
రేణిగుంట, జూన్ 5:పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా, రుచికరంగా మరియు పరిశుభ్రమైన వాతావరణంలో అందించడమే లక్ష్యంగా రేణిగుంట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) నందు ఈరోజు ఒక రోజు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని…
దివ్యాంగులకు స్నాక్స్ అరటి పండ్లు పంపిణీ
ఘనంగా జూలియన్ రాజు జన్మదిన వేడుకలు రేణిగుంట విమానాశ్రయం రహదారిలోని అక్షయ క్షేత్రంలో ఉన్న దివ్యాంగుల మధ్య లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ వారి ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ ఆఫ్ రేణిగుంట జంక్షన్ అధ్యక్షుడు జూలియన్ రాజు జన్మదిన వేడుకలను…
కోల్పూర్- కొర్తికొండ, కుసుమూర్తి బ్రిడ్జి కమ్ బ్యారేజ్లకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ…
*అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్లో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 నిర్వహణ …
రేణిగుంట జూన్ 5.అమర రాజా ఎనర్జీ మరియు మొబిలిటీ లిమిటెడ్ తన అన్ని ప్రదేశాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026ను ఘనంగా నిర్వహించింది. సుస్థిరత, వాతావరణ చర్యలు, సహజ వనరుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ పట్ల సంస్థకు ఉన్న అచంచలమైన కట్టుబాటును…
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సైకిల్ పర్యటన
- 3 కిలోమీటర్ల మేర సైకిల్పై పద్మావతి నగర్ లేఔట్ను పరిశీలించిన తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి జూన్5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తుడా చైర్మన్,తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి…
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి సాదర వీడ్కోలు…
తిరుపతి, జూన్ 05 : రెండు రోజులు తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి విమానాశ్రయం నందు రెవెన్యూ, స్టాంప్స్…
మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకం… జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.
తిరుపతి, జూన్ 05: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట (తూకివాకం) సమీపంలో తుడా ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, తుడా చైర్మన్ సి. దివాకర్ రెడ్డి…
మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకం
పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరం తిరుపతి, జూన్ 05: మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ ఎంతో కీలకమని, పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం… తుకివాకం పద్మావతి నగర్ లేఔట్ వద్ద ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం..
పచ్చదనం పెంపునకు విశేష కృషి: తుడా చైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, జేసీ ఆర్ గోవింద రావు.. రేణిగుంట జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని…
జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు ఆటోలకు స్టికర్లు పంపిణి చేసి అతికించిన ఎస్ ఐ,జి. రమేష్
తవణంపల్లి జూన్ 04 మన ద్యాస జన విశ్వాస్ – సురక్షిత త్రిచక్ర వాహన ప్రయాణాలు కార్యక్రమంలో బాగంగా తవనంపల్లి పోలీస్ స్టేషన్ నందు ఆటోలకు స్టికర్ లు పంపిణి చేసి అంటించిన ఎస్ ఐ జి . రమేష్ జిల్లా…