కీచక లెక్కలు మాస్టర్ సతీష్ కు తల్లిదండ్రులు దేహశుద్ధి.

–విద్యార్థినిలపట్ల వికృత చేష్టలు. – లెక్కలు మాస్టారు లెక్క తేల్చిన గ్రామస్తులు. – నిందితుడుపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. ఉరవకొండ మన న్యూస్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థినిల పట్ల వెకిలీ చేష్టలు వికృతి చేష్టలు ఓ…

సీ యమ్ సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి

ఉరవకొండ మన న్యూస్ :30 మంది లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోదరుడు పయ్యావుల శ్రీనివాసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పయ్యావుల శ్రీనివాసులు మాట్లాడుతూ, “మీకు కష్టం వచ్చినప్పుడు మేము మీ కుటుంబానికి…

పెన్నహోబిలం లో వేద పాఠశాల ఏర్పాటు చేయాలి.బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు మూడు కేశవ్ నాయక్

ఉరవకొండ, మన న్యూస్ :జిల్లాలో ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ దేవస్థానం లో తక్షణమే వేద పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం దేవస్థాన సీనియర్ ఈఓ సాకే రమేష్ బాబుకి రాష్ట్ర గిరిజన…

పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్లవారి పాలెం, మండల పరిష,త్ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ నడుం బిగించింది. పాఠశాల ఆట స్థలంలో పెరిగియున్న జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లల మానసిక…

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి

మన న్యూస్ సింగరాయకొండ:- జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవధికారి సంస్థ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉలవపాడు మండలంలోని రామాయపట్నం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నందు గ్రామాలలో పేదరిక నిర్మూలన…

గ్రామాలలో క్షయ వ్యాధిపై అవగాహన కల్పించాలి జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం…

టీ పుత్తూరు కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని టీ పుత్తూరు శ్రీ కోదండ రాముల వారి ఆలయంలో తెప్పోత్సవం రంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం తిరుమంజన, పాలాభిషేకం సాయంత్రం ఊంజల…

జడ్పీ హై స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం

మన న్యూస్ తవణంపల్లె మండలం జూలై-19 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా, తవణంపల్లె మండలంలోని జడ్పీహెచ్ హై స్కూల్ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ…

బదిలీ పై వెళ్లిన సిఆర్పి దనంజయ కి సన్మాననం:

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండలంలోని తొడతర సి ఆర్ సి నందు గత13 సంవత్సరాలుగా సిఆర్పి గా విధులు నిర్వహిస్తున్న ధనంజయ, బదిలీపై గంగవరం మండలం కు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా తవణంపల్లి మండల విద్యాశాఖ అధికారి…

మామిడి రైతుకు ₹260 కోట్లు విడుదల పట్ల హర్షంసత్వరం రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలిగుజ్జు ఫ్యాక్టరీలు, రాంపులు బకాయలు చెల్లించాలిఏపీ రైతు సంఘం, మామిడి సంక్షేమ సంఘం విజ్ఞప్తి..

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మామిడి రైతులకు ప్రభుత్వ సబ్సిడీగా ₹4చొప్పున 260 కోట్లు నేడు విడుదల చేయడం హర్ష నీయమని ఏపీ రైతు సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా/టీ.జనార్ధన్ కార్యదర్శి కె . మునిరత్నం…