ఇంగ్లే కల్లయ్య దశదినకర్మలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి నాగరాజు ఆగస్టు 28 /// కలిగిరి మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇంగ్లీ కల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులను…
దొడ్ల వెంకటరత్నం మృతికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సంతాపం..!
కలిగిరి మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు : /// కలిగిరి మండలం పాపన ముసలిపాలెం గ్రామంలో దొడ్ల వెంకటరత్నం గారు టీడీపీ సీనియర్ నాయకులు అనారోగ్యంతో మృతి చెందగా వారి పార్థివ దేహానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పూలమాలవేసి నివాళులర్పించారు.…
కలిగిరి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కాకు మహేష్ ను పరామర్శించిన బొల్లినేని..////
కలిగిరి: మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు ://// కలిగిరి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కాకు మహేష్ తాతగారు దొడ్ల వెంకటరత్నం గారు ఈ ఉదయం పరమపదించారు. ఈ దుర్వార్త తెలుసుకున్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని వెంకటరామారావు…
కృష్ణారెడ్డిపాలెం టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన బొల్లినేని..///
కలిగిరి:మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు : //// కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలెం పంచాయతీ నర్సారెడ్డిపాలెం లో ఇటీవలే మృతి చెందిన టిడిపి సీనియర్ నాయకులు వింత కృష్ణారెడ్డి, తిమ్మసముద్రం పెద్ద లక్ష్మయ్య కుటుంబాలను టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు బొల్లినేని…
ఇంగ్లే కల్లయ్య దశదినకర్మలో పాల్గొన్న టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు..///
కలిగిరి: మన న్యూస్ ప్రతినిధి, నాగరాజు :/// సీనియర్ టిడిపి నాయకుడు,కలిగిరి మండల కేంద్రానికి చెందిన ఇంగ్లే కల్లయ్య దశదినకర్మ కార్యక్రమంలో టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కల్లయ్య గారి చిత్రపటానికి…
తవణంపల్లి మండలంలో వినాయక చవితి వేడుకలు
మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు…
వినాయక మండపాలను దర్శించికున్న వైసీపీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్
మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో యువకులు ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను రాష్ట్ర వైసీపీ యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి సతీష్…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – కాంగ్రెస్ నాయకుల సూచన
మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ )రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొహమ్మద్ నగర్ మండలం లోని బొగ్గు గుడిసె వద్ద దుకాణాలు నీటిలో కొట్టుకుపోయాయి.నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పరిస్థితిని సమీక్షించేందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్,…
బొగ్గు గుడిసె వర్షంతో అతలాకుతలం – ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో కుండపోత వానతో పంటలు దెబ్బతిన్నాయి. కళ్యాణి ప్రాజెక్టులోకి అధికంగా వరద నీరు చేరడంతో గేట్ల పైభాగం…
నిజాంసాగర్ మండలంలో వరద బాధితులకు పునరావాసం..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామపంచాయతీ పరిధిలోని మర్పల్లి గ్రామస్తులను ప్రభుత్వం పునరావాసం కల్పించింది.గోర్గల్ ఫంక్షన్ హాల్లో సుమారు 120 మందికి వసతి కల్పించబడింది,వీరిలో సుమారు 35 కుటుంబాలు తాత్కాలిక పునరావాసం పొందాయి.బాధితులకు భోజన వసతి సహా…