సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ -ఏలే మల్లికార్జున్

మన ధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లూర్ తాండ గ్రామానికి చెందిన లబ్ధిదారుడు ధరావత్ విఠల్ కి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ…

బొమ్మరాజుచెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ –లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ పంపిణీ – చంద్రబాబు నాయకత్వంలో ప్రజలకు భరోసా: ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! కలిగిరి నవంబర్ 1 :(మన ధ్యాస న్యూస్):// కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా…

నెల్లూరులో జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ నూతన లేఔట్ బ్రోచర్ విడుదల

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 31: :నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు నందు శుక్రవారం నూతన లేఅవుట్ బ్రోచర్ని విడుదల చేశారు. ద్వారకామై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం…

నెల్లూరులో జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ నూతన లేఔట్ బ్రోచర్ విడుదల

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 31: :నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు నందు శుక్రవారం నూతన లేఅవుట్ బ్రోచర్ని విడుదల చేశారు. ద్వారకామై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం…

నెల్లూరులో ఎన్సిసి క్యాడేట్ల ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్రీయ ఏ కతా దివస్

మన ధ్యాస,నెల్లూరు, అక్టోబర్ 31:10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సిసి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ గణేష్ గొదంగవే ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ నెల్లూరు మరియు కెఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై…

నెల్లూరులో జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ నూతన లేఔట్ బ్రోచర్ విడుదల

మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 31: :నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు నందు శుక్రవారం నూతన లేఅవుట్ బ్రోచర్ని విడుదల చేశారు. ద్వారకామై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం…

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలి… గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ శ్రీపాండే

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ ) ఒక చెట్టు – అమ్మ పేరుతో కార్యక్రమంలో మొక్కలు నాటిన ఛైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పాండే శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించారు.ఈ సందర్శనలో భాగంగా ఆయన “స్వచ్ఛత…

వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలన – రైతుల ఖాతాలో 20.38 లక్షల రూపాయల జమ.. ఐకేపీ ఏపీఎం ప్రసన్నా రాణీ..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, మర్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఐకెపి ఏపీఎం ప్రసన్న రాణి,ఏఈఓ స్వర్ణలతతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రసన్న రాణి మాట్లాడుతూ..ఇప్పటివరకు 20 మంది రైతుల ఖాతాలలో 20,38,294 రూపాయలు…

మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంతారావు

మన ధ్యాస, నిజాంసాగ‌ర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగ‌ర్ మాజీ జ‌డ్పీటీసీ కృష్ణారెడ్డి నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేసి ప్ర‌జాసేవ‌కే త‌న జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజ‌కీయ దురంద‌రుడు అని జుక్క‌ల్ ఎమ్మెల్యే తోట ల‌క్ష్మీకాంత‌రావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జ‌డ్పీటీసీ…

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు…

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ ) భారత దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బిచ్కుంద సీఐ రవికుమార్, ఎస్ ఐ మోహన్ రెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద ,నిజాంసాగర్ మండలాల్లో జాతీయ ఏకతా…