దిగువమాఘంలో కమ్యూనిటీ హాలును ప్రారంభించిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్.
తవణంపల్లి సెప్టెంబర్ 29 మన ధ్యాస పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి మండలం, దిగువమాఘంలో నూతన కమ్యూనిటీ హాల్ను మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రారంభించారు. సోమవారం ఉదయం దిగువమాఘం దళితవాడలో ప్రజల సౌకర్యార్ధం మాజీ ఎంపీ…
రైతు అన్నలకు అండగా నిలిచే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అంటున్నా – ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్…!!!
జలదంకి సెప్టెంబర్ 29 :(మనధ్యాస న్యూస్)://// 🔸బ్రాహ్మణక్రాకలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల……!!! 🔸రైతు ప్రభుత్వం అనగానే గుర్తొచ్చేది తెలుగుదేశమే – ఎమ్మెల్యే కాకర్ల సురేష్…..!!! జలదంకి మండలంలోని బ్రాహ్మణక్రాక గ్రామంలో ఖరీఫ్ సీజన్ సందర్భంగా…
దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రత్యేక పూజలు..
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )జుక్కల్ నియోజకవర్గంలో భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోమవారం మహమ్మద్ నగర్ మండలం లోని తుంకిపల్లి కోమలంచ గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి జుక్కల్…
వరసిద్ధుడి సేవలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్
కాణిపాకం సెప్టెంబర్ 29 మన ద్యాస స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి ని మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పూతలపట్టు…
ఆదివారం ఐనా ప్రజల చంతనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా..! ఎమ్మెల్యే కాకర్ల సురేష్….!!!!
వింజమూరు సెప్టెంబర్ 28:(మన ధ్యాస న్యూస్:)//// ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారమైన, అర్ధరాత్రి అయినా పర్వాలేదు అంటూ, వింజమూరు లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన…
ఎంపీ తంగెళ్ళకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు…
శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో“జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ” కార్యక్రమానికి విచ్చేస్తున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మరియు DCCB ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు…
నూతన డీఎస్సీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి స్వామి
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లాలో 2025 డీఎస్సీ ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కలిసి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు.ఈ…
సింగరాయకొండలో అక్రమంగా చెరువు మట్టి తరలింపు – వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ చెరువులు, దేవాదాయ శాఖ భూముల నుండి అనుమతి లేకుండా జరుగుతున్న మట్టి తవ్వకాలు, అక్రమ రవాణాపై సింగరాయకొండ పోలీసులు దాడులు నిర్వహించారు.ఇటుక బట్టీలకు ఉపయోగపడే ఎర్ర మట్టిని నిత్యం యదేచ్చగా తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు,…
షటిల్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత
మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- దసరా సంబరాలలో భాగంగా ఆదివారం శింగరాయకొండ ఎ.ఆర్. సి అండ్ జి.వి.ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో కాంట్రాక్టర్ చల్లా గోపి మరియు బిగాలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల స్థాయి షటిల్…
ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తివేత – నెల రోజులపాటు నీటి విడుదల..
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పెరుగుతూనే ఉంది.ఆదివారం నాటికి ప్రాజెక్టులోకి 1,30,144 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరింది. దీంతో ప్రాజెక్టు వీర్ నంబర్–4లో 10 గేట్లు, వీర్ నంబర్–5లో 4…