కడపలో నిర్వహించిన ఎస్టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశం – ఉపాధ్యాయ సమస్యలపై చిత్తూరు జిల్లా శాఖ డిమాండ్లు
యాదమరి, మన ధ్యాస డిసెంబరు-12 కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు జరిగిన ఎస్టియు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలను స్పష్టంగా ప్రస్తావించారు. మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ…