పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకం – పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం టీకాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు అవసరమైన టీకాలను పశువైద్య సిబ్బంది సమగ్రంగా అందించి, రైతులకు పశుసంరక్షణపై…