Month: April 2026

మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శి…73 వ వార్డు అధ్యక్షులు రౌతు గోవిందు…

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :జనసేన పార్టీ PAC చైర్మన్,ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు ఇటీవల కాలం చేసినారు.మంత్రివర్యులు వారి నివాసం…

అనాధ క్యాన్సర్ పేషంట్ కి వాసుపల్లి ₹.5,000/- ఆర్ధిక సాయం….

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం ఏప్రిల్ 30 :దక్షిణ నియోజకవర్గంలో 39వ వార్డులో ఒంటరిగా జీవిస్తున్న జాలారి వర్గానికి చెందిన క్యాన్సర్ పేషెంట్ చింతపల్లి లక్ష్మణరావుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అండగా నిలిచారు.ఇక్కడి కొంతమంది యువత ఆ వృద్ధుడికి…

పదో తరగతి ఫలితాలు విద్యార్థులు,తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలి….పీఎం పాలెం సీఐ జి.బాల కృష్ణ విజ్ఞప్తి…..

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(పీఎం పాలెం):పదో తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు తల్లి దండ్రులు సంయమనం పాటించాలని పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల్లో విజయాపజయాలు సహజమని మార్కులు తక్కువ వచ్చినా…

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న సర్పంచులు గొట్టం అనుసూజ,రఫీ

మన ధ్యాస , నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ ,సింగీతం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను సర్పంచులు గొట్టం అనుసూజ,రఫీ చేతుల మీదుగా ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో హసన్…

గవర కంచరపాలెం మరియు ఆర్.పి. పేట రైల్వే సమస్యలపై డి.ఆర్.ఎంతో ఎమ్మెల్యే గణబాబు చర్చలు – సానుకూల స్పందన

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం (దొండపర్తి)30 ఏప్రిల్ : ప్రభుత్వ విప్ మరియు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు(గణబాబు)విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM)లలిత్ బోహ్రా మర్యాదపూర్వకంగా కలిసి,తన నియోజకవర్గ పరిధిలోని పలు కీలక రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.…

గ్రామస్తులకు అవగాహన కల్పించిన ఎస్సై రమేష్ బాబు

తవణంపల్లి మనద్యాస ప్రతినిధి ఏప్రిల్ 29 (నాగరాజ సరకింటి ) తవణంపల్లి మండలం నరసింహనపల్లి గ్రామంలో ఎస్సై రమేష్ బాబు సిబ్బందితో కలిసి పర్యటించారు. గ్రామ ప్రజలతో సమావేశమై మహాభారతం వంటి సాంప్రదాయ విలువలపై అవగాహన కల్పించడంతో పాటు గంజాయి వినియోగం…

జనగణన-2027 ప్రక్రియను సమర్థంగా, విజయవంతంగా నిర్వహించాలి…. విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్

మన ధ్యాస ప్రతినిధి విశాఖపట్నం(కలెక్టర్ కార్యాలయం) ఏప్రిల్ 29: జనగణన-2027 ప్రక్రియను సమర్థవంతంగా,సమగ్రంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప‌లు అంశాల‌పై…

విధులకు వీడ్కోలు.. సేవలకు ఘన సత్కారం

మన ధ్యాస ,నిజాంసాగర్ (జుక్కల్), ఏప్రిల్ 29:ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ ఒక సహజమైన ఘట్టమని ఎంపీడీఓ దంతాల శివకృష్ణ అన్నారు. బుధవారం నిజాంసాగర్ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా సేవలందించిన తురబుల్ హక్ పదవీ విరమణ పొందిన సందర్భంగా…

మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బొల్లినేని వెంకట రామారావుకు ఘన సన్మానం..

మంగళగిరి, ఏప్రిల్ 29, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ని మాజీ ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సన్మానించి…