Month: January 2026

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసిపి యువనాయకులు మహేంద్ర, జగదీశ్

బంగారుపాళ్యం, మనధ్యాస,జనవరి6 రిపోర్టర్ కమల్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన వైఎస్సార్ పార్టీ జిల్లా మాజీ యువత ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మహేంద్ర,మండల…

పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యయన సామగ్రి ఆవిష్కరణ

‎చిత్తూరు, మన ధ్యాస జనవరి-5 జిల్లాలో పదవ తరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన సామగ్రిని ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్, పూర్వ ఉప జిల్లా…

రేపు గూడూరు కి విచ్చేస్తున్న పోలీస్ సింహం జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల.నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు గూడూరు లో ని సమస్యలు. పరిష్కారం అవుతాయా?

గూడూరు, మన న్యూస్, జనవరి 05,(నాగరాజు కె). గూడూరు లోని ధాబాలలో విచ్చలవిడిగా మద్యం ప్రియులు. అర్ధరాత్రి దాటినా ధాబాలలో మద్యం ప్రియులు మద్యం సేవించినా అడిగే నాథుడే లేడు. ఎందుకంటే నెల నెలా లక్షలు రూపాయలు మామూళ్లు రూపం లో…

తూర్పు లక్ష్మీపురంలో స్వచ్ఛ సంక్రాంతి, వికసిత్ భారత్ జి రామ్ జి పై గ్రామసభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం మండలంతూర్పు లక్ష్మీపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి సత్యరాణి నాగ భార్గవి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకుపలువురు నాయకులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ…

యర్రవరంలో స్వచ్ఛ సంక్రాంతి, వికసిత్ భారత్ జి రామ్ జి పై గ్రామసభ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ సంక్రాంతి పై గ్రామసభ చేపట్టారు.గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు మండల అభివృద్ధి అధికారి రవికుమార్ వర్మ, ముఖ్యఅతిథిగా…

జననేత వరుపుల తమ్మయ్య బాబు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి

*పార్థివ దేహం సందర్శనానికి లింగంపర్తి తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు. మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: జననేత వరుపుల తమ్మయ్య బాబు హఠాన్మరణం పట్ల పలువురు దిగ్బ్రాంతి చెందారు.మండల పరిధి లింగంపర్తి గ్రామానికి చెందిన వరుపుల తమ్మయ్య బాబుకు సోమవారం ఉదయం గుండెపోటుకు…

వింజమూరు ఎంపీపీ మరోసారి టిడిపి కైవసం.వింజమూరు ఎంపీపీ గా వనిపెంట హైమావతి ఏకగ్రీవం..

వనిపెంట హైమావతిని ఎం పీ పీ గా ప్రతిపాదించిన మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య.ఎంపీపీగా హైమావతిని బలపరిచిన ఉపాధ్యక్షురాలు బసిరెడ్డి సుమలత.నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ ఎన్నిక.. వింజమూరు,జనవరి 05,మన న్యూస్,(నాగరాజు కె ) రాజకీయ నాటకీయ పరిణామాల మధ్య గత…

శివాజీ రామారావు పటేల్ పడే మోసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు…

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిన్న రాత్రి డోంగ్లీ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,ఉప సర్పంచ్ శివాజీ రామరావు పటేల్ ఆకస్మికంగా మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గ్రామానికి…

విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం..

మన ధ్యాస, మక్తల్ :- లయన్స్ క్లబ్ మక్తల్ బీమా ఆధ్వర్యంలో ప్రోగ్రాం చైర్మన్ అనుగొండ శ్రీనివాసులు, పాలమూరు రాంరెడ్డి కంటి ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతమైనట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు సత్యాంజనేయులు తెలిపారు. ఇందులో…

పెరటి కోళ్లను పంపిణీ చేసిన..ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్..

పెరటి కోళ్ల పెంపకం లాభదాయకం.. పొదుపు మహిళలకు చక్కని అవకాశం..ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి.. కుటుంబాలకు భరోసాగా నిలవండి.. వింజమూరు, జనవరి 5,మనన్యూస్,(నాగరాజు కె ) పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని,పొదుపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని…