Month: January 2026

రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్

తవణంపల్లి జనవరి 4 మన ద్యాస చిత్తూరుజిల్లాపూతలపట్టునియోజకవర్గం తవనంపల్లి మండలంలోరాజముద్రలతో కూడుకున్న రైతు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రంగ రంగ వైభవంగా చేపట్టారు.2024…

మాధవ్ సమక్షంలో బీజేపి పార్టీలో చేరిన నీరుకొండ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి నీరుకొండ సత్యనారయణ, వారి సతీమణి ప్రస్తుత ఏలేశ్వరం మండల జడ్పీటీసీ నీరుకొండ రామకుమారి, బిజేపి పార్టిలో చేరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి వి యన్…

ప్రత్తిపాడు పోలీసులు నాటు సారాయి బట్టీ పై దాడులు

60,లీటర్ల నాటు సారాయి 3000 లీటర్ల బెల్లపువూట ధ్వంసంచేసిన సిఐ సూర్య అప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం మన ధ్యాస ప్రతినిథి ప్రతిపాడు: ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామశివారున నాటుసారా స్థావరం పై ప్రత్తిపాడు పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. పోలీసులుకు రాబడిన…

స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్ 2026 పోస్టర్ ఆవిష్కరించినజిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 25 వ తేదీన జరుగనున్న జిన్నో సమిట్ (XINNO Summit) ఎక్స్ట్రీమ్ ఇన్ ఇన్నోవేషన్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కాకినాడ జిల్లా ఎస్పి జి. బిందుమాధవ్,IPS చేతులు…

జానుబాబు కుటుంబానికి అండగా ఉంటాం

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఇటీవల ఆకస్మిక మృతి చెందిన న్యాయవాది బాధ జానుబాబు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులన్నారు. ఈ మేరకు ఏలేశ్వరంలోని జానుబాబు నివాసంలో న్యాయవాదులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…

బకాయిలు చెల్లించండి, సిబ్బంది జీతాలకు కూడా కష్టంగా ఉంది :జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:తూర్పుగోదావరిజిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పాలంకి నాగరాజు (ఎఫ్ ఏ సి)ఈ రోజు ఏలేశ్వరం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వారిని కలిసి మన జిల్లా గ్రంథాలయ సంస్థ కు చెల్లించ వలసిన బకాయిలు చెల్లించ వలసినది…

హిందూ సమ్మేళన ప్రచారానికి జండా ఊహి ప్రారంభించిన బిజెపి నేత ఉమ్మిడి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఆదివారం జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమ పిలుపు కొరకు,భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు,శనివారం ఉదయం 7 గంటల నుండి ఊరు, ఊరు ప్రచారానికి ఆటో కు జెండాను ఊపి యు వి…

మహిళా విద్యకు మార్గదర్శకురాలు ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో ఘనంగా సావిత్రి బాయి ఫూలే జయంతి

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల,నందు మహిళా సాధికారత సెల్ ఆద్వర్యంలో సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమనికి కళాశాల ప్రిన్సిపల్ డా.డి.సునీత అద్యక్షత వహించి విద్యార్డులను ఉద్దేశించి మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే భారతీయ సంఘ సంస్కర్త,ఉపాధ్యాయిని,రచయిత్రి…

ఘనంగా సీనియర్ విలేకరి కె.పి.రంగనాథ్ పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం జనవరి 3 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంకు చెందిన ఆంధ్రపత్రిక,బిగ్ టివి రిపోర్టర్ కె.పి. రంగనాథ్ జన్మదిన వేడుకలను బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.ప్రెస్ క్లబ్,ఊటీ టీ ప్యాలస్ వద్ద పాత్రికేయులు, యువ…

ఎగువ మారేడు పల్లిలో మహాదేవేశ్వర స్వామి పౌర్ణమి పూజోత్సవం ఘనంగా నిర్వహణ

తవణంపల్లి, మన ధ్యాస జనవరి-03 మండలం లోని ఎగువ మారేడు పల్లి గ్రామంలో వెలసి ఉన్న మహాదేవేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి పూజోత్సవం భక్తుల భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మృత్యుంజయ మహామంత్ర ఘోషతో పాటు “ఓం…