Month: January 2026

తూకివాకం నివాసి తోటి చంద్రమోహన్ మృతి పట్ల ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ సంతాపం….​​మృతుని కుటుంబానికి అండగా ఉంటాం…

రేణిగుంట మన ధ్యాస జనవరి 7.రేణిగుంట మండలం, తూకివాకం గ్రామానికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి తోటి చంద్రమోహన్ అకాల మరణం పట్ల ఏపీ గ్రామ రెవెన్యూ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన మృతి రెవెన్యూ విభాగానికి మరియు…

ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పపడాలి – ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పపడాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ మాట్లాడుతూ..గ్రామాభివృద్ధే…

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..ఎంపీడీవో శివకృష్ణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో శివకృష్ణ ముగ్గు పోసి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు.వెల్గనూర్ గ్రామంలో గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి, మంగళూరు గ్రామంలో అధ్యక్షులు చాకలి సాయిలు ముగ్గు పోసి…

నిజాంసాగర్ తహసీల్దార్‌గా భుజంగరావు బాధ్యతలు స్వీకరణ..

మన ధ్యాస, నిజాంసాగర్:నిజాంసాగర్ మండల నూతన తహసీల్దార్‌గా భుజంగరావు సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ సాయిలు, అచ్చంపేట్ జీపీవో సంగమేశ్వర్ లు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం భుజంగరావు మాట్లాడుతూ..ప్రభుత్వ…

ఏలేశ్వరం స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గింది

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా తగ్గిందని పెద్దాపురం డి.ఎస్.పి. డి శ్రీహరి రాజు అన్నారు.వార్షిక తనిఖీల్లో భాగంగా డీఎస్పీ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ కు బుధవారం విచ్చేశారు. తొలుత స్టేషన్లో రికార్డులను…

విద్యుత్ వినియోగదారులతో అవగాహన సదస్సు నిర్వహించిన ఏ ఈ సూర్యనారాయణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామంలో విద్యుత్ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పచ్ బీసెట్టి అప్పలరాజు, ఏ ఈ సూర్యనారాయణ, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా గ్రామ విద్యుత్…

‎ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ జిన్నో సమ్మిట్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :జిన్నో సమ్మిట్ 2026కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఈ రోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్‌లో పెద్దాపురం డివిజన్ డీఎస్పీ శ్రీహరి రాజు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యేలేశ్వరం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్…

పిట్లం,పెద్దకొడప్‌గల్ మండలాల్లో నూతన తహసీల్దార్లు బాధ్యతలు స్వీకరణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన రాజ్య నరేందర్ గౌడ్ బదిలీపై వెళ్లారు.ఆయన స్థానంలో నూతన తహసీల్దార్‌గా మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పిట్లం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్ మహేందర్‌కు శాలువాతో…

తమ్మయ్య బాబు,చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన:సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ.

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం: సిపిఐ ఎంఎల్.పార్టీ కార్యాలయము నందు కొసిరెడ్డి గణేశ్వరరావు, గిరిజన కార్యకర్తల ఆధ్వర్యంలో వరుపుల తమ్మయ్య్య బాబు. చిత్రపటానికి పూలదండ వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా.గణేష్ మాట్లాడుతూ తమ్మయ్యబాబు మంచి వ్యక్తి. మొఖం మీద మాట్లాడగలిగే…

నెల్లూరులో సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ ప్రారంభం.

మన ధ్యాస, నెల్లూరు,జనవరి 5: నెల్లూరు నగరం,దర్గామిట్ట, మినర్వా గ్రాండ్ ప్రక్కన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ సోమవారం ఉదయం ప్రారంభించినారు.ఈ సందర్భంగా సాయి రేఖ మెడికల్స్ స్టోర్స్ అధినేతలు మాట్లాడుతూ….. ఈరోజు ప్రారంభించిన సాయి రేఖ మెడికల్ స్టోర్స్ ఇది…