Month: September 2025

మాట నిలబెట్టుకో ముఖ్యమంత్రి: కర్నూలులో హైకోర్టు కోసం పోస్టుకార్డు ఉద్యమం

మన ధ్యాస కర్నూల్ :కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం న్యాయవాదులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, అలాగే రాష్ట్ర అసెంబ్లీకి వేల సంఖ్యలో…

శ్రేయస్సు మరియు జూదం మధ్య సంబంధం ఆలోచన కంటే లోతుగా హాని కలిగిస్తుందని కొత్త UofG పరిశోధన కనుగొన్నది.

మన ధ్యాస , 20 సెప్టెంబర్ 2025: గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి కొత్త పరిశోధన జూదం భావోద్వేగ శ్రేయస్సుపై – వ్యక్తి మరియు వారి ప్రియమైనవారిపై – ప్రభావం గురించి లోతైన అవగాహనను ఇస్తుంది. వ్యసనాలపై కొత్త పాలసీ రీసెర్చ్ యూనిట్‌లో…

రాజకీయాలలో మకుటం లేని మహారాజు, జనహృదయ నేత ఇరిగినేని, దారపనేని చంద్రశేఖర్…..

కనిగిరి సెప్టెంబర్ 20 (మన ధ్యాస న్యూస్) :/// కనిగిరి నియోజకవర్గం కనిగిరి మాజీ శాసనసభ్యులు స్వర్గీయ ఇరిగినేని తిరుపతి నాయుడు 87వ జయంతి సందర్భంగా కనిగిరి నియోజకవర్గ టిడిపి నాయకులు, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ ఘనంగా…

పెద్దఅన్నలూరు లో “పోషోన్ మాహ్ “కార్యక్రమన్నీ అంగన్వాడీ టీచర్ పి సునీతమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ…..

కలిగిరి సెప్టెంబర్ 20 :(మనద్యాశన్యూస్ )://// కలిగిరి మండలం పెద్ద అన్నలూరు గ్రామం లో అంగన్వాడీ కేంద్రంలో “పోషన్ మాహ్” కార్యక్రమం న్నీ అంగన్వాడీ టీచర్ పి సునీతమ్మ అధర్వం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం నికి సి…

ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవి విరమణ తప్పనిసరి..డిఈఓ రాజు

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహ్మద్‌ నగర్, సెప్టెంబర్ 19:మండలంలోని గాలిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం,ఇంఛార్జి ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న అమర్‌సింగ్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. పదవి విరమణను పురస్కరించుకుని మండల…

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి –మండల ప్రత్యేకాధికారి అరుణ

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 19 :వర్షాకాలంలో ఎక్కువగా ప్రబలే సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని మహ్మద్ నగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని పలు కాలనీలలో పర్యటించి ప్రజలకు…

పోషణ మాసం పై తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన.. సూపర్ వైజర్ రాజేశ్వరి

మన ధ్యాస,నిజాంసాగర్, (జుక్కల్ ) సెప్టెంబర్19: మహ్మద్ నగర్ మండలంలోని మగ్దుంపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ రాజేశ్వరీ మాట్లాడుతూ..కిశోర బాలికల తల్లిదండ్రులు, గర్భిణులు,బాలింతలకు పోషకాహారం ఆవ శ్యకతను వివరించారు.కిశోర…

డి ఎఫ్ ఎస్ క్యాంపు లతో గ్రామాల్లో ఆర్థిక చైతన్యం…

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంఖవరం/డి.పోలవరం మన ధ్యాస ప్రతినిధి:- బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే లక్ష్యంతో డి ఎఫ్ ఎస్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డి పోలవరం బ్రాంచ్ మేనేజర్ ఈశ్వరరావు…

ప్రతి ఒక్కరూ జీవిత బీమా పాలసీలు కలిగి ఉండాలి…

ఏ పి జి బి మేనేజర్ ఆనందరావు… శంఖవరం/కిర్లంపూడి మన ధ్యాస ప్రతినిధి: బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి వ్యక్తి బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీబీ బ్రాంచ్ మేనేజర్ ఆనందరావు తెలిపారు. మండలంలోని కృష్ణవరం గ్రామంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…

గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి..

వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడగిరి బాబు శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. శంఖవరం మండలం మండపం గ్రామంలో గిరిబాబు పర్యటించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి,…