Month: September 2025

లింగంపల్లి వద్ద భారీగా గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌, మన ధ్యాస,సెప్టెంబర్ 21:సమాచారం ఆధారంగా సోట్ పోలీసులు శనివారం మధ్యాహ్నం లింగంపల్లి సమీపంలోని ఇక్రిసాట్ ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోండా సిటీ కారును ఆపి తనిఖీ చేయగా, దానిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి…

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి పనితీరు అద్భుతం.ఎం మహేష్ స్వేరో,జనసేన నాయకులు,

చిత్తూరు సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా..చిత్తూరు గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించి,అనతికాలంలోనే చిత్తూరు కీర్తిని పార్లమెంటులో ప్రస్తావించడమే కాకుండా,పార్లమెంటుకు నిత్యవిద్యార్తిలా క్రమశిక్షణగా హాజరుకావడం,నిరంతరం…

తిరుమలలో అన్నదానంకు 10లక్షల విరాళంశ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు

బంగారుపాళ్యం సెప్టెంబర్ 20 మన ద్యాస చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లికి చెందిన శ్రీ ఇండస్ట్రీస్ అధినేత ఈశ్వర్ నాయుడు దంపతులు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన…

జాతీయస్థా యి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికైన సింగరాయకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి.సుప్రియ మరియు ఎం.నిహారిక అనే విద్యార్థినులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13,14 తేదీలలో విశాఖపట్నంలోనీ ఆరిలోవాలో జరిగిన సబ్…

కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానంపరిశుభ్రత పాటిద్దాం పరిసరాలు కాపాడుకుందాం

స్వచ్ఛ నారి ససక్త పరివార్ కి ప్రజలు సహకరించాలి గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య పిలుపు మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- గ్రామాలలో ప్రత్యేకంగా కుటుంబ ఆరోగ్యం అభివృద్ధికి సోపానం అని ప్రతి మహిళా గుర్తుంచుకుని నిత్య…

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు.ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరిక

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- విచ్చలవిడిగా జరుగుచున్న మద్యం ప్రియుల చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఆప్రాంతాల వాతావరణాన్ని కలుషితం చేస్తే కఠిన చర్యలు తప్పవని సింగరాయకొండ ఎస్సై బండ్లమూడి మహేంద్ర హెచ్చరించారు. ప్రభుత్వం వేలం ద్వారా అనుమతి పోందిన…

మోడల్ స్కూల్ ,ఉన్నత పాశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

మనధ్యాస ,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్ 20:తెలంగాణ ఆత్మ, ఆభరణమైన బతుకమ్మ పండుగను నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వఉన్నతపాఠశాల,మల్లూర్,మోడల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కలసి పూల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల వస్త్రధారణలో…

మానవ మనుగడకు మొక్కలే జీవనాధారం : డా.సునీత

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏలేశ్వరం నందు వృక్ష శాస్త్ర విభాగ మరియు ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా.ప్రయాగ మూర్తి ప్రగడ ఆద్వర్యంలో సాసా( స్వచ్చ ఆంధ్ర-స్వర్ణాంధ్ర) కార్యక్రమంలో భాగంగా మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు…

అచ్చంపేట్ లో ప్రధానోపాధ్యాయునికి ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్(జుక్కల్), సెప్టెంబర్ 20:నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాల్ సింగ్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో గ్రామంలో ఆనందం నెలకొంది.ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో లాల్ సింగ్‌ను శాలువా…

అఖిల పక్ష నాయకులకి ప్రెస్ మీట్ ద్వారా విన్నపం

అనంతపురం, మన ధ్యాస:ఈ ప్రెస్‌మీట్‌ని నిర్వహించడం చాలా మంచి ఆలోచన. ఇందులో మనం ఆంధ్ర హైకోర్టు గురించి కాకుండా, రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించడం అవసరం. వేదవతి, గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులపై ప్రత్యేక…