Month: August 2025

ఆకలితో విలవిలలాడుతున్న అనాధ వ్యక్తికి భోజనం అందజేత..!!

మర్రిపాడు,మనన్యూస్,ప్రతినిధి: నేటి సమాజంలో రక్తసంబంధాలను సైతం పట్టించుకోకుండా ఎవరు ఎలా పోతే నాకేమీ లే అనుకుని జీవిస్తున్న మనుషుల మధ్య మన,తన అనే తారతమ్యం లేకుండా తన చేతనంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు ఒక యువకుడు.. వివరాల్లోకి వెళితే మర్రిపాడు…

దగ్గుబాటిని, చిరంజీవి ఆదర్శంగా తీసుకోవాలి.-చిరంజీవికి రెండేసి పెన్షన్లు అవసరమా!

కూటమి మాజీ ప్రభుత్వ నేతలకు ఒక్కొక్కరికి రెండేసి పెన్షన్లు.ఉరవకొండ మన న్యూస్: మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పొందుతున్న రెండేసి పెన్షన్లను స్వచ్ఛందంగా వదులుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారుకాగా చిరంజీవి ఆదర్శంగా నిలిచి రెండేసి పెన్షన్లను తక్షణమే…

కష్టానికి గౌరవం – పట్టుదలకి ప్రతిఫలం..పిట్లం పేపర్ బాయ్‌ నుంచి డాక్టరేట్ పట్టా..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లంకు చెందిన అబ్దుల్ మతీన్‌ పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు. చిన్నతనంలోనే తండ్రి అబ్దుల్ హమీద్‌ను కోల్పోయి, పినతండ్రి అబ్దుల్ మజీద్‌, అన్నయ్య అబ్దుల్ మాలిక్ పర్యవేక్షణలో పెరిగారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా…

ఆదివాసి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

మన న్యూస్,తిరుపతి:రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. శనివారం ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సభలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో పాటు…

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని “లులూ షాపింగ్ మాల్” కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137 ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం……… ఏపీ పిటిడి( ఆర్టీసీ)ఎంప్లాయిస్ యూనియన్ నెల్లూరు జిల్లా శాఖ

మన న్యూస్ నెల్లూరు ,ఆగస్టు 9 :*ఆర్టీసీ ఆస్తులు కాపాడుకొనేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. *ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆస్తులు ప్రైవేట్ వ్యాపారవేత్తలకు ధార దత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలి. విజయవాడ నగర…

చిత్తూరులో జరిగే సారథ్యం యాత్రకు తరలిరండి

మన న్యూస్ వెదురుకుప్పం:- సోమవారం చిత్తూరు నగరం నందు భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జరిగే సారథ్యం యాత్రకు వెదురుకుప్పం కార్వేటినగరం పాలసముద్రం ఎస్ ఆర్ పురం గంగాధర్ నెల్లూరు మండలాల నుండి బిజెపి అభిమానులు కార్యకర్తలు బిజెపి…

అధిక లోడుతో విద్యుత్ అంతరాయం – హసన్‌పల్లి వాసుల ఆగ్రహం

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడటం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం, ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఐసా వ్యతిరేకి.

ఉరవకొండ మన న్యూస్: జాతీయ విద్యా విధానానికి ఆది నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ వ్యతిరేక దిశలో పోరాటం చేస్తోందని ఐసా కన్వీనర్ భీమేష్ పేర్కొన్నారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కన్వీనర్…

వైభవంగా శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవ వేడుకలు.

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా కుబేర హోమం.భక్తులతో కిటకిటలాడిన దేవస్థానం.ఉరవకొండ మన న్యూస్:పట్టణంలోని పదో వార్డులో స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి, ఇరువురు దేవేరులతో భక్తులు కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అభిజిత్ లగ్నమందు మధ్యాహ్నం12.15…

ఆదివాసీ పురుషోత్తముడికి ఘన సన్మానం.

ఉరవకొండ మన న్యూస్: నిరంతరం ఆదివాసీ బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం పోరాడుతున్న సాకే పురుషోత్తముణ్ణి శనివారం ఘనంగా సత్కరించారు. ఆదివాసి దినోత్సవ సందర్భంగా ఈ సన్మానం ఆయనకు దక్కింది.అనంతపురం నగరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ రెవెన్యూ…