Month: August 2025

గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన న్యూస్, నిజాంసాగర్ (జుక్కల్):గ్రామాల్లో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

రైతుల పక్షాన్న కూటమి ప్రభుత్వం..

అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ…. శంఖవరం / ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- రైతుల పక్షాన్న కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా అన్నారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం…

ముద్రగడ త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలి.

*శంఖవరం/అన్నవరం మన న్యూస్ ప్రతినిధి:- మాజీమంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ప్రజలకు సేవలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి అన్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో సత్యదేవుని దర్శించుకున్న అనంతరం లక్ష్మీ సమేత ఆయుష్…

సేవా కార్యక్రమాల ద్వారానే ప్రజా సంక్షేమం..

పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్… శంఖవరం/ పిఠాపురం మన న్యూస్ ప్రతినిధి సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు మాదిరిగా మిగతా ఔత్సాహికులు కూడా ప్రజాభివృద్ధి, సంక్షేమ సేవా…

పెద్దకొడప్ గల్‌లో ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటన

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్ ) పెద్దకొడప్ గల్, ఆగస్టు 10 :పెద్దకొడప్ గల్ మండలంలో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పర్యటించనున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన వివరాలు చెబుతూ— మధ్యాహ్నం 12.30 గంటలకు…

ఏకలవ్య పనులపై విజిలెన్స్ దర్యాప్తు జరిపించాలి – ఎస్టీ ఉద్యోగుల సంఘం న్యాయ సలహాదారు రేగు మహేశ్వర రావు

మన న్యూస్ సాలూరు రూరల్, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా,కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో నిర్మిస్తున్న, నిర్మించిన ఏకలవ్య భావనాల నాణ్యతను విజిలెన్స్ అధికారులు పరిశీలించాలని, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని…

డ్రైవర్లకు ఉరితాడు వంటి జీఓ నంబర్ 21ని రద్దు చెయ్యాలి

మన న్యూస్ సాలూరు, ఆగస్టు 10:- పార్వతిపురం మన్యం జిల్లా కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం కింద 15వేల రూపాయలు చొప్పున అందించిన తరువాతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని, డ్రైవర్లకు ఉరితాడు వంటి జీవో నెంబర్…

మల్లూరు గ్రామస్థుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

మనన్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) ఆగస్టు 10,నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావును క్యాంప్ కార్యక్రమంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో సర్వే నంబర్ 765లో రైతులు ఎదుర్కొంటున్న భూ…

PACS ఉద్యోగుల యూనియన్ నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక – ఘన సత్కారం..

మన న్యూస్,*నిజాంసాగర్* (జుక్కల్):కామారెడ్డి జిల్లా PACS సొసైటీ సీఈఓలు ఉద్యోగుల యూనియన్‌ నూతన జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఉత్సాహభరితంగా జరిగాయి. పిట్లం క్లస్టర్ ఉద్యోగులు ఓటు వేసి తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు.ఎన్నికైన సభ్యులు:1️⃣ అంతంపల్లి శ్రీనివాస్ – అధ్యక్షులు2️⃣ సంగగోని…

వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే తోట..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్లోని ఎస్ వై ఆర్ S కన్వెన్షన్ హాల్ లో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మేనకోడలు పైలెట్ సంజన – కౌశిక్ వివాహం నిర్వహించారు.ఈ సందర్భంగా…