Month: June 2025

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి-సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 27 :జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్…

ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి త్రిబుల్ ఐటీ ఎంపిక

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:త్రిబుల్ ఐటీ ప్రవేశానికి ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనిపించిన కోనాల వెంకట పృథ్వి నాయుడు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ తులసి లక్ష్మి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె…

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జోరుగా జరుగుతున్న ఆరవ తరగతి ప్రవేశాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్ :ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి.ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

ఎర్రవరం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులు ప్రారంభించిన ఎమ్మెల్యే

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలగా అప్ గైడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా ప్రారంభించారు.అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ…

గంగాధర్ నెల్లూరు ముద్దుబిడ్డ ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు.N. కుమార్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి.. గంగాధర నెల్లూరులో జన్మించి, ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు… రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా…

ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో నాణ్యతతో ముందుకు సాగాలి.మండల స్పెషల్ ఆఫీసర్ అరుణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్, జూన్ 27: మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ,ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను మండల ప్రత్యేక అధికారి అరుణ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాల…

మెట్ట ప్రాంతంలో సుదీర్ఘ పాలనందించిన ఆదర్శ దంపతులు బద్ది మణి రామారావు..

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపరూప్) తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుమారు 40 ఏళ్ల పైన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ పార్టీలో అనేక పదవులు చేసి మెట్ట ప్రాంతంలోనే ప్రత్యేకత పేరుగాంచిన కుటుంబం బద్ది వారి కుటుంబం.…

పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కావాలి

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన…

ఆషాఢ మాస అమావాస్య సందర్భంగా మైసమ్మ అమ్మవారికి బోనాల సమర్పణకొత్త కురుమ మంగమ్మ శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు కుటుంబ సమేతంగా బోనాల తర్పణ

తుర్కయంజాల్, మన న్యూస్:– ఆషాఢ మాసం అమావాస్య సందర్భంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ శివ సాయి నగర్ కాలనీలో భక్తి శ్రద్ధలతో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ మంగమ్మ – శివకుమార్ దంపతులు, శశివర్ధన్ దంపతులు తమ…