ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జోరుగా జరుగుతున్న ఆరవ తరగతి ప్రవేశాలు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్
:ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలు జోరుగా సాగుతున్నాయి.ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.లక్ష్మీ తులసి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేయడంతో ఆరవ తరగతిలో ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.ఇప్పటివరకు 145 ఆరో తరగతి ప్రవేశాలు జరిగినట్లు ఆమె తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆహారంతో పాటు పుస్తకాలు,స్కూల్ బ్యాగులు, యూనిఫామ్ లు తో పాటు శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలు చేరుకున్న వారు అనేకమంది ఉన్నారన్నారు. ఈ సమావేశంలోఉపాధ్యాయులు,మువ్వల లొవ ప్రసాద్, వనమా శ్రీరామ్,ఎ సురాన్న దొర,కే విద్యాలక్ష్మి తదితరులు ఉన్నారు.

  • Related Posts

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    *భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ నుడ్సెన్ ఎలక్ట్రికల్ & ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది.*అధిక-ప్రభావ పరిశ్రమ సహకారాల ద్వారా డీప్ ఇండియాలో సాంకేతిక ప్రాప్యతను వేగవంతం చేయడానికి మరియు అవకాశాలను విస్తరించడానికి ఒక సాహసోపేతమైన వ్యూహాన్ని…

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాకల గ్రామానికి చెందిన రేణుమాల లాజర్ (వయస్సు 62) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.సహకారులతో కలిసి పని చేస్తున్న సమయంలో ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    • By RAHEEM
    • June 28, 2025
    • 3 views
    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    • By RAHEEM
    • June 28, 2025
    • 4 views
    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్  క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

    సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ కు శంకుస్థాపన

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

    నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్