Month: May 2025

లింగంపర్తి లో డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి…

కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్…

సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతుంది..

మన న్యూస్,నిజాంసాగర్ , ( జుక్కల్ ) కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి అందుతుందని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పేర్కొన్నారు.నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ…

జేమ్స్ ను అపహరించిన వ్యక్తిని అరెస్టు చేయాలి..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఆదిమ సమాజంలో ఉన్నామా? ఆధునిక సమాజంలో ఉన్నామా? దళితులను కొట్టి మూత్రం త్రాగిస్తారా? ఇలాంటి సంఘటనలను చూస్తూ ఊరుకోమంటరా? అంటూ ప్రత్తిపాడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గునపర్తి అపురూప్ మండిపడ్డారు. బుధవారం…

అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్…

శంఖవరం మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరంలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను త్వరలో చేపడతామని ఛైర్మన్, విజయవాడ రైల్వే డి‌విజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ వెల్లడించినట్టు విజయవాడ రైల్వే వినియోగదారుల…

కాస్త సహాయం అందించండి…

*ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు..…

విద్యుత్ సరఫరా అంతరాయం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో ఈనెల 24 న శుక్రవారంనాడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏ.ఈ జి.సూర్యనారాయణ తెలిపారు.ఏలేశ్వరం సబ్ స్టేషన్ నందు మరమ్మత్తులు చేయు నిమిత్తం మండలంలోని…

ఎమ్మెల్యే సత్యప్రభని కలిసి సన్మానించిన మండలం రేషన్ డీలర్లు

ఎండియు వ్యవస్థ రద్దు చేయడంతో హర్షాతిరేకాలు మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు దుర్గా శ్రీనివాస్: అన్ని వర్గాల వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు.రేషన్ డోర్ డెలివరీ వ్యానులను రద్దుచేసి రేషన్ డిపోలకు రేషన్ సరుకులు…

ఆటో ప్రమాదంలో పాకల యువకుడు మృతి

మన న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి చెందిన రేవు నాగేంద్రబాబు కుమారుడు రేవు రాజేష్ (21) ఆటో ప్రమాదంలో దుర్మరణం చెందాడు. రాజేష్, సైకం సంతోషం లు కలిసి ఆటోలో, ఈ రోజు ఉదయం 11:50 గంటలకు…

పాకల గ్రామంలో సీజనల్, దీర్ఘకాలిక వ్యాధులు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం

మన న్యూస్ సింగరాయకొండ:- పాకల గ్రామంలో నేడు సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించే కళాజాత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ…