పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే..
శంఖవరం మన న్యూస్ (అపురూప్) పంటలకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పిఎండిఎస్ సాగు తోనే పెరుగుతుందని వ్యవసాయ అధికారి పి గాంధీ రైతులకు సూచించారు. వి.వెంకటాపురం,శంఖవరం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (పి. ఎం. డి.ఎస్)…