లింగంపర్తి లో డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,ఏపీడి జిలాని, డిపిఎంలు వెంకటేశ్వరరావు, బాబురావు, రాయ్,భరత్, కేశవరావు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరిస్థితులను బట్టి డ్వాక్రా సంఘాలలో పొదుపులు భద్రపరుచుకోవాలని, బ్యాంకులు ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని,సకాలంలో రుణాలు చెల్లించాలని వారు అన్నారు.అంతేకాకుండా 2000వ సంవత్సరంలో ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు సుమారు 25 సంవత్సరాలు మొదలు పెట్టడం జరిగిందని, అప్పట్లో ఒక్కొక్క సంఘానికి 10వేలు రూపాయలు బ్యాంకులు ద్వారా డ్వాక్రా సంఘాలకు వచ్చేయమని అదే ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,డ్వాక్రా సంఘాల ద్వారా ఎటువంటి హామీ పత్రాలు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో హెచ్డి ఏపీఎం అనిల్ కుమార్, ఏపీఎం ఉన్నతి సూర్యనారాయణ, జెడ్ ఎస్ మేనేజర్ రామకృష్ణ, శ్రీనిధి ఏజిఎం ప్రసన్న లక్ష్మి, శ్రీనిధి మేనేజర్ కస్తూరి, సీసీలు స్వరాజ్యం, వెంకట్రావు,వివో ఏలు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు