లింగంపర్తి లో డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన సదస్సు

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సత్రం పంపు క్రిష్ణాలయం వీధిలో డ్వాక్రా సంఘాల మహిళలకు ఏపీఎం సరస్వతి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ అవగాహన సదస్సుకు డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు,ఏపీడి జిలాని, డిపిఎంలు వెంకటేశ్వరరావు, బాబురావు, రాయ్,భరత్, కేశవరావు లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని, పరిస్థితులను బట్టి డ్వాక్రా సంఘాలలో పొదుపులు భద్రపరుచుకోవాలని, బ్యాంకులు ద్వారా ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకొని,సకాలంలో రుణాలు చెల్లించాలని వారు అన్నారు.అంతేకాకుండా 2000వ సంవత్సరంలో ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు సుమారు 25 సంవత్సరాలు మొదలు పెట్టడం జరిగిందని, అప్పట్లో ఒక్కొక్క సంఘానికి 10వేలు రూపాయలు బ్యాంకులు ద్వారా డ్వాక్రా సంఘాలకు వచ్చేయమని అదే ఇప్పుడు ఒక్కొక్క సంఘానికి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని,డ్వాక్రా సంఘాల ద్వారా ఎటువంటి హామీ పత్రాలు లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.కార్యక్రమంలో హెచ్డి ఏపీఎం అనిల్ కుమార్, ఏపీఎం ఉన్నతి సూర్యనారాయణ, జెడ్ ఎస్ మేనేజర్ రామకృష్ణ, శ్రీనిధి ఏజిఎం ప్రసన్న లక్ష్మి, శ్రీనిధి మేనేజర్ కస్తూరి, సీసీలు స్వరాజ్యం, వెంకట్రావు,వివో ఏలు, అధిక సంఖ్యలో డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు