కార్డన్ సర్చ్ తో ఇంటిని జల్లెడ పట్టిన సింగరాయకొండ పోలీసులు.తీర ప్రాంత గ్రామాలలో విచ్ఛిన్నకర శక్తుల ఎత్తివేతలో ఇంటింటి తనిఖీలు.
మన న్యూస్ సింగరాయకొండ:- రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు, విద్వాంసకారుల కదలికలతో అప్రమత్తమైన ప్రభుత్వ ఆదేశాల తో కోస్తా తీరం వెంట గ్రామాలలో నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ ఎ దామోదర్ ,ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఆదేశాలతో సింగరాయకొండ…